vallabhaneni vamshi
ఆంధ్రప్రదేశ్

మరో సారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

గ‌న్నవ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండును ఈ నెల 23 వరకు పొడిగింపు సీఐడీ న్యాయ‌స్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మ‌రో తొమ్మిది మందిని బుధవారం సీఐడీ అధికారులు న్యాయ‌స్థానంలో హాజ‌రు పర్చారు. కాగా, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీకి న్యాయ స్థానం మంగ‌ళ‌వారం రిమాండును పొడిగించింది. ఈ నెల 22 వరకు రిమాండును పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

మిథున్ రెడ్డి అరెస్ట్… ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలన పరిణామం!

Ram Narayana

జగన్ ప్రభుత్వంపై మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

సూప‌ర్‌ స్టార్ కృష్ణ రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోనే.. జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌

Ram Narayana