Category : ఆంధ్రప్రదేశ్
ఏపీలో సచివాలయాల్లోనే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ .. త్వరలో అమలులోకి!
ఆంధ్రప్రదేశ్లో వారసత్వంగా సంక్రమించిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కూటమి...
నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు … అంతా బ్లడ్ బుక్కే!: రఘురామ
అమెరికాలో నిర్వహించిన తానా 24వ ద్వైవార్షిక మహాసభల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్...
చిత్తూరులో నకిలీ వైద్యుడి కలకలం…
వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. వైద్యుడు దేవుడితో సమానం అని దాని...
ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత...
మేం మద్దతిచ్చినా .. పాకిస్థాన్తో యుద్ధాన్ని మోదీ ఆపేశారు: మల్లికార్జున ఖర్గే
ఆపరేషన్ సిందూర్కు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని,...
ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం .. ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రభాస్!
సినీ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వేళ, ఆయనకు అండగా...
తాటాకు చప్పుళ్లకు భయపడం .. 2029లో మీరెలా వస్తారో చూస్తాం: వైసీపీకి పవన్ వార్నింగ్
రంపాలు తెస్తాం, కుత్తుకలు కోస్తాం వంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే...
భూ సమస్యలపై చంద్రబాబు ఆగ్రహం .. రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి
రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు....
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ .. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని...
కరేడు భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోం : వైఎస్ షర్మిల
నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం...
జగన్ను కలిసిన వల్లభనేని వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈ రోజు ఆ...
అరెస్ట్ ఎప్పుడు చేస్తారు ? ఎదురుచూస్తున్నా … ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్
తన అరెస్ట్ గురించి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
నిరుపేదలకే మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ళు…మంత్రి తుమ్మల
నిరుపేదలకే మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ళు…మంత్రి తుమ్మల నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ...
ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా!
సిద్దార్థ కౌసిల్ రాజీనామా వెనక కారణం ఏమై ఉంటుందబ్బా…! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన...
‘షర్లిన్ ప్రశస్థ’ … ఓ పాపకు సీఎం చంద్రబాబు నామకరణం!
ముఖ్యమంత్రి హోదాలో నిత్యం రాజకీయ, అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు...
వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట...
రాజకీయ ముసుగులో దోపిడీని సహించను: ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక!
ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని...
సింగయ్య మృతి కేసు .. జగన్కు హైకోర్టులో తాత్కాలిక ఊరట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి...
కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు … జైలు వద్ద చెవిరెడ్డి తీవ్ర భావోద్వేగం
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది....
ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. 8 రోజులు, 5 దేశాల్లో పర్యటన!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జులై 2వ తేదీ...
రైలు ప్రయాణికులకు ఛార్జీల బాదుడు!
దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులపై ఛార్జీల భారం పడనుంది. పెంచిన రైల్వే ఛార్జీలతో పాటు...
రాజాసింగ్ వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాయల్ శంకర్, రాణి రుద్రమ…
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం...
మోదీని నిలదీసే ధైర్యం వారికెక్కడిది : జగన్, చంద్రబాబులపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ ప్రధానమంత్రి...
అమరావతిలో క్వాంటమ్ పార్క్ .. ఏపీని టెక్ హబ్గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం...
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ .. ఖరారు చేసిన అధిష్ఠానం
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ రాష్ట్ర నూతన...
ఏడాదిన్నరలో పోలవరం పూర్తి చేసి తీరుతాం .. ఏపీ సీఎం చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ 2027 లోగా...
అది జగన్ కారే.. నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక ?
పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో సింగయ్య...
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి నేడు నోటిపికేషన్ .. రేసులో ఈ ఆరుగురు కీలక నేతలు
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి త్వరలో కొత్త సారథి రానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి,...
మరోసారి హైకోర్టులో ఆయేషా మీరా కేసు .. సీబీఐ నివేదిక కోరుతూ అయేషా మీరా తల్లి పిటిషన్
ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నివేదిక కోరుతూ ఆమె తల్లిదండ్రులు...
ఊహించని విధంగా గుడివాడలో ప్రత్యక్షమైన కొడాలి నాని
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని గత ఎన్నికల తర్వాత...
జగన్పై తొందరపాటు చర్యలొద్దు .. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో...
తిరుపతి, లేపాక్షిలో స్పేస్ సిటీలు: సీఎం చంద్రబాబు
స్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలపడంతో పాటు, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు...
మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై కేసు .. ఎంపీపీ అరెస్ట్.. వైసీపీ నేతలకు చిక్కులు!
అన్నమయ్య జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు...
బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు .. అమ్మవారికి తొలి సారె సమర్పించిన ఈవో
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే...
సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
రాయలసీమ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం,...
లిక్కర్ స్కామ్ విచారణకు డుమ్మా కొట్టిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం...
చెవిరెడ్డికి ఇంటి భోజనం అవసరం లేదు … మేము మంచి భోజనం పెడుతున్నాం: జైలు సూపరింటెండెంట్
విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పలు కీలక పిటిషన్లపై విచారణ జరిగింది. విజయవాడ...
బనకచర్లపై బాబు కీలక సూచన
పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు...
పవన్ పై కించపరిచే పోస్టులు … ముగ్గురు అరెస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం...
సింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు
ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య...
అది ఫేక్ వీడియో అంటారా ? … జగన్పై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు నెల్లూరు...
రిపోర్టర్పై దాడి కేసు .. మోహన్ బాబు పిటిషన్పై విచారణ వాయిదా
ప్రముఖ సినీ నటుడు మోహన్బాబుకు సంబంధించిన కేసు విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా...
తల్లికి అస్వస్థత… కేబినెట్ మీటింగ్ నుంచి మధ్యలోనే హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరిన పవన్ కల్యాణ్
ఏపీ కేబినెట్ సమావేశం నుంచి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్...
వైసీపీ అధినేత జగన్పై మరో కేసు నమోదు
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై మరో పోలీసు కేసు...
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు… సీఎం చంద్రబాబు
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఏడాది...
కారు కింద పడిన వ్యక్తిని లాగి పక్కన పడేశారు : జగన్ ట్వీట్ కు హోంమంత్రి అనిత కౌంటర్
పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి వైఎస్సార్...
సింగయ్య మృతి వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన జగన్
పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం అయిన...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలాన్ని నమోదు చేసిన సిట్
తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక...
మద్యం కుంభకోణం .. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ...
సింగయ్య మృతి ఘటనలో జగన్పై కేసు నమోదు.. గుంటూరు ఎస్పీ ప్రకటన
మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య...
సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు…
వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్...
ముఖ్యమంత్రి, లేక టీమిండియా కోచ్?… గంగూలీ స్పందన ఇదే!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
ఇరాన్ పై అమెరికా దాడులు … తీవ్రంగా స్పందించిన ఒవైసీ
ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల పట్ల ఎంఐఎం అధినేత...
జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం: షర్మిల
వైసీపీ అధ్యక్షుడు జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం...
కారుపై జగన్ .. అదే కారు చక్రాల కింద నలిగి మరణించిన సింగయ్య
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మృతి చెందిన సింగయ్యకు...
జైల్లో ఉన్న చెవిరెడ్డికి అస్వస్థత … ఆసుపత్రికి తరలింపు
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు....
కదులుతున్న రైల్లో దోపిడీ .. పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్ప్రెస్లో శనివారం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు....
విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం .. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు కైవసం
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును...
యోగాకు హద్దుల్లేవు .. వయసుతో పట్టింపు లేదు: ప్రధాని మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం, జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగిన...
విశాఖలో యోగా డేకు అనూహ్య స్పందన .. సూరత్ రికార్డు బద్దలు!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. నగరవాసులతో...
రాజంపేట హనుమంతుడి హుండీలో విలువైన వజ్రం.. లేఖ రాసి మరీ కానుక వేసిన భక్తుడు!
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయ హుండీలో ఓ...
విశాఖకు మరో టెక్ దిగ్గజం … భారీ పెట్టుబడితో వస్తున్న కాగ్నిజెంట్
ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి ఊతమిచ్చే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ...
తుళ్లూరు పోలీసుల కస్టడీకి జర్నలిస్ట్ కృష్ణంరాజు .. మూడు రోజుల విచారణ
రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన...
చంద్రబాబు తలచుకుంటే జగన్ రెండు నిమిషాల్లో జైల్లో ఉంటారు : లోకేశ్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల...
వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా…మంత్రి పొంగులేటి
వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా కూసుమంచి : గత మూడు...
జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల
తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల...
అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు : జగన్
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను, మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని...
పాస్టర్ ప్రవీణ్ మృతిపై పిల్ .. మాజీ ఎంపీ హర్షకుమార్కు షాక్ ఇచ్చేలా హైకోర్టు కీలక ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో మాజీ...
అంబటి రాంబాబుపై కేసు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల విధులకు...
నటి కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
సినీనటి కాదంబరీ జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టులో ఊరట...
ఉపరాష్ట్రపతితో నారా లోకేశ్ భేటీ
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల...
పల్నాడులో తీవ్ర విషాదం .. ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య
పల్నాడు జిల్లాలో నిన్న ముగ్గురు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు...
నందిగం సురేశ్ కు అస్వస్థత … అంబులెన్స్ నుంచి వీల్ ఛైర్ లో ఆసుపత్రికి
టీడీపీ కార్యకర్తపై దాడి చేశారనే కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ...
32 ఏళ్ళ న్యాయపోరాటం…తండ్రి మరణానికి కారకులైన వారికీ శిక్ష పడేలా చేసిన కూతురు …!
32 ఏళ్ళ న్యాయపోరాటం…తండ్రి మరణానికి కారకులైన వారికీ శిక్ష పడేలా చేసిన కూతురు...
అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక...
విధానసభ వద్ద సైకిల్ దిగుతూ జారిపడిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ మంగళవారం నాడు...
బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైసీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు...
జగన్ సహా 100 మందికే అనుమతి: పల్నాడు జిల్లా ఎస్పీ…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామంలో రేపు జరగనున్న వైసీపీ...
జైలు నుంచి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల …
రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టయిన...
చంద్రబాబు తరచూ వాడే హెలికాప్టర్ లో సాంకేతికలోపం … పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో స్వల్ప...
జగన్ గారూ కడుపు మంటగా ఉన్నట్టుంది .. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను: నారా లోకేశ్
‘తల్లికి వందనం’ పథకం అద్భుత విజయం సాధించిందని, ఇది చూసి మాజీ ముఖ్యమంత్రి...
కొమ్మినేని విడుదలకు సెలవుల బ్రేక్ .. సోమవారం సాయంత్రం బెయిల్పై బయటకు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయి జైలులో ఉన్న...
జగన్ పర్యటనలో రాళ్ల దాడి … వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లికి నోటీసులు, మరో 15 మంది అరెస్ట్
ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా...
రైతులను పరామర్శించేందుకు వెళుతుంటే రాళ్ల దాడా ..? : జగన్
రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న రైతులను పరామర్శించేందుకు వెళుతుంటే రాళ్ల దాడి చేయించారని మాజీ...
ఆసియాలోనే పొడవైన డబుల్ డెక్కర్గా విశాఖ మెట్రో!
విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్...
కొమ్మినేనికి సుప్రీంలో ఊరట లభించడంపై జగన్ స్పందన
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ పాత్రికేయుడు, సాక్షి చానల్ న్యూస్...
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్లో...
ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం: పిడుగుపాటుకు ఆరుగురు రైతులు బలి!
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న...
ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభమైంది : మంత్రి లోకేశ్
సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్య, ఐటీ...
వివాదాలకి చెక్ .. చంద్రబాబుతో భేటి అయ్యేందుకు సిద్ధమైన టాలీవుడ్ ప్రముఖులు
టాలీవుడ్లో ఆసక్తిపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొచ్చింది....
అమరావతి మహిళలపై వ్యాఖ్యలు: జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్
రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును...
పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ మంజూరు…
పీఎస్ఆర్ ఆంజనేయులుకు అనారోగ్య కారణాల రీత్యా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది....
రైతులను ఆడుకొనపోతే ఉద్యమాలు తప్పవని కూటమి ప్రభుత్వానికి జగన్ హెచ్చరిక …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం వారిని పట్టించుకునే...
‘సాక్షి’ కార్యాలయానికి నిప్పు వార్తలు ఉత్తవే .. తగలబడింది ఫర్నిచర్ షాపు.. ఏలూరు పోలీసుల స్పష్టత
నగరంలోని ఓ ఫర్నిచర్ గోడౌన్లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, అదే భవనంలో...
గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట .. జైలు శిక్ష నిలిపివేత
అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఓబుళాపురం మైనింగ్...
కొణిదెల గ్రామానికి పవన్ కల్యాణ్ రూ.50లక్షల నిధుల అందజేత
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలంలోని తన ఇంటి...
రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు: షర్మిల ఆవేదన
సీఎం చంద్రబాబుకు తాను మద్దతు పలుకుతున్నానంటూ వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై...
ఆర్టీసీ బస్పాస్ చార్జీల పెంపుపై ఆందోళన : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్!
హైదరాబాద్లోని ఆర్టీసీ బస్భవన్ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం...
రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అప్రజాస్వామికం : జగన్
రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని, ఇది అప్రజాస్వామికం అని...
హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి .. వంగలపూడి అనితపై రోజా ఫైర్
ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా...