- విజయనగరం జిల్లాకు అనిత
- మన్యం, కోనసీమ జిల్లాలకు అచ్చెన్నాయుడు
- ఏలూరు జిల్లాకు నాదెండ్ల మనోహర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు.
జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు వీరే:
శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – వంగలపూడి అనిత
పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడు
విశాఖపట్నం – డోలా బాలవీరాంజనేయ స్వామి
అల్లూరి – గుమ్మడి సంధ్యారాణి
అనకాపల్లి – కొల్లు రవీంద్ర
కాకినాడ – పి నారాయణ
తూర్పుగోదావరి – నిమ్మల రామానాయుడు
పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాలు – గొట్టిపాటి రవికుమార్
ఏలూరు – నాదెండ్ల మనోహర్
కృష్ణా – వాసంశెట్టి సుభాష్
ఎన్టీఆర్ – సత్యకుమార్ యాదవ్
గుంటూరు – కందుల దుర్గేశ్
బాపట్ల – కొలుసు పార్థసారథి
ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు – మహ్మద్ ఫరూఖ్
కర్నూలు – నిమ్మల రామానాయుడు
నంద్యాల – పయ్యావుల కేశవ్
అనంతపురం – టీజీ భరత్
తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలు – అనగాని సత్యప్రసాద్
కడప – ఎస్ సవిత
అన్నమయ్య – బి.సి. జనార్దన్ రెడ్డి
చిత్తూరు – రాంప్రసాద్ రెడ్డి