Category : జాతీయ వార్తలు
మార్క్సిస్ట్ యోధుడు ,గొప్పమేధావి ,సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇకలేరు!
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇకలేరు …సాంప్రదాయ కుటుంబంలో పుట్టి మార్క్సిస్ట్...
సీజేఐ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం ఢిల్లీలోని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)...
ఆక్రమించుకోవడానికి కర్ణాటక సీఎం సీటు ఖాళీగా లేదు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య!
ఎవరో ఆక్రమించుకోవడానికి కర్ణాటక సీఎం సీటు ఏమీ ఖాళీగా లేదని ఆ రాష్ట్ర...
ఐఏఎఫ్ వింగ్ కమాండర్పై అత్యాచారం ఆరోపణలు… ఫిర్యాదు చేసిన ఫ్లయింగ్ ఆఫీసర్
భారత వైమానికి దళానికి (ఐఏఎఫ్) చెందిన సీనియర్ వింగ్ కమాండర్ తనపై లైంగిక...
హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపుపై తదుపరి భేటీలో నిర్ణయం?
హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా...
భారత్లో తొలి మంకీపాక్స్ కేసు.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…
భారత్లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర...
కోల్కతా డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరగలేదు!
గత నెలలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్...
ఢిల్లీ ఎయిమ్స్లో సీతారాం ఏచూరి.. పరిస్థితి విషమం!
సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం...
అమిత్ షా తనయుడు జై షాపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్య
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా కొన్ని రోజుల క్రితం...
షికాగోలో సైకిల్ తొక్కిన స్టాలిన్… స్పందించిన రాహుల్ గాంధీ
అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అక్కడ తాను సైకిల్...
2.75 లక్షల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసిన టెలికాం కంపెనీలు!
స్పామ్ కాల్స్, మెసేజ్ ల కట్టడికి కేంద్రం అధీనంలోని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ...
ఐఐటీ బాంబే ప్లేస్మెంట్స్… 22 మందికి రూ.1 కోటికి పైగా ప్యాకేజీ ఆఫర్!
ఐఐటీ బాంబేలో ప్లేస్మెంట్స్-2024 ముగిశాయి. 123 కంపెనీల నుంచి 558 మందికి జాబ్...
నగల వ్యాపారి ఇంటిపై నకిలీ ఈడీ అధికారుల దాడి.. భలే ఐడియా వేసిన వ్యాపారి!
యూపీలోని మధురలో ఓ నగల వ్యాపారికి రైడ్ పేరుతో నకిలీ ఈడీ అధికారులు...
ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం…
ప్రభుత్వ సేవలు పొందేందుకు, గుర్తింపు నిర్ధారణకు అత్యంత ప్రామాణికమైన ఆధార్ వివరాలను అప్డేట్...
స్పైస్జెట్ కీలక నిర్ణయం.. సిబ్బందికి 3 నెలల సెలవులు.. నో శాలరీ!
లోబడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. గత ఆరేళ్లుగా...
షాకింగ్ రిపోర్ట్.. జనాభా పెరుగుదల రేటు కన్నా విద్యార్థుల ఆత్మహత్యల రేటే అధికం!
భారత్లో ఏడాదికి సగటున జనాభా పెరుగుదల రేటు కన్నా విద్యార్థుల ఆత్మహత్యల రేటు...
ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఇకపై తెలుగులోనూ కస్టమర్ కేర్ సర్వీస్!
భారతీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తమ...
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ .. 25 మంది నక్సలైట్ల లొంగుబాటు…
ఛత్తీస్ఘడ్ లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో 25...
ప్రకంపనలు సృష్టిస్తున్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్…
కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు మలయాళ చిత్ర పరిశ్రమలో...
ప్రస్తుతం పెళ్లి ప్రణాళికలు లేవు… కానీ: రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు…
ప్రస్తుతానికి వివాహ ప్రణాళికలు ఏమీలేవని… అలా అని వాటిని తోసిపుచ్చలేమని ఏఐసీసీ అగ్రనాయకుడు,...
మహారాష్ట్రలో కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం…!
రెండు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింధు దుర్గ్ జిల్లాలోని...
లడఖ్ లో కొత్తగా 5 జిల్లాలు… మోదీ సర్కారు నిర్ణయం…
కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయాలని...
హైదరాబాద్లో కన్నుమూసిన నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్!
కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (69) అనారోగ్యంతో హైదరాబాద్లో...
మిస్ ఇండియా పోటీదారుల జాబితా చూశాను… దళితులు ఒక్కరూ లేరు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా జరిగిన మిస్...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆకాశవాణి (రేడియో)లో ‘మన్ కీ బాత్’ ప్రసంగం...
ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం మన దేశంలోనే ఉంది..
ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం మన దేశంలోనే ఉంది.. ఆ గ్రామస్తుల ఫిక్సుడ్...
యోగి ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఈ నెల జీతాలు కోల్పోయే ప్రమాదంలో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఆగస్టు 31 లోపు తమ చర, స్థిరాస్తులను...
డాక్టర్ల డిమాండ్లకు దిగొచ్చిన బెంగాల్ ప్రభుత్వం.. ఆర్జీ కర్ ఆసుపత్రి అధికారుల బదిలీ!
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆమెకు...
హత్యాచారం కేసును రాజకీయం చేయకండి: కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు హితవు!
కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసును రాజకీయం చేయకండి: కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు...
రాహుల్ గాంధీకి పెళ్లైందని బంగ్లాదేశ్ బ్లిట్జ్ లో వచ్చింది… ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి?: రఘునందన్
రాహుల్ గాంధీకి పెళ్లైందని బంగ్లాదేశ్ వార్తాపత్రిక బ్లిట్జ్లో వార్త వచ్చిందని, ఆ పత్రికలో...
త్వరలో ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ కాల్స్… ట్రాయ్ స్పందన
ఇటీవల కాలంలో మోసపూరిత, బెదిరింపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో, ట్రాయ్...
వచ్చే సెప్టెంబర్ నెలలో దేశంలో జనగణన ప్రారంభం?
మన దేశంలో జనాభా లెక్కల కార్యక్రమం సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి....
ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన కేసులో మాజీ ప్రిన్సిపాల్ పై కేసు నమోదు!
కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యచార ఘటన...
నర్సరీ చిన్నారులపై స్కూల్లో స్వీపర్ లైంగిక దాడి.. అట్టుడికిన బద్లాపూర్..
ముంబై సమీపంలోని బద్లాపూర్లో ఓ స్కూల్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై...
కోల్కతా హత్యాచార ఘటన.. దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ సీమా పహుజాను నియమించిన సీబీఐ.. ఎవరీమె?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసును దర్యాప్తు చేసుకున్న...
ఇండియన్ ఎయిర్ పోర్టులు, సరిహద్దుల్లో ఎంపాక్స్ అలర్ట్!
విదేశాలలో మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతుండడం, పొరుగున ఉన్న పాకిస్థాన్ లోనూ పలువురికి...
ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై సిట్…
ట్రెయినీ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ,...
కశ్మీర్ లోయను కుదిపేసిన రెండు వరుస భూకంపాలు..
రెండు వరుస భూకంపాలతో మంగళవారం కశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. ప్రజలు భయభ్రాంతులకు గురై...
ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్పై లండన్ హోటల్లో ఆగంతుకుడి దాడి!
లండన్లోని హీత్రూలో ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్పై దాడి జరిగింది. ఆమె బస...
ముంబై ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి!
గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి చికిత్స చేస్తున్న మహిళా వైద్యురాలిపై దాడి జరిగింది....
23 గంటలకు పైగా…. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ పై సీబీఐ ప్రశ్నల వర్షం
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఓ జూనియర్ డాక్టర్...
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్ లాల్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మోహన్...
కోల్ కతా హత్యాచారం కేసు… 43 మంది డాక్టర్లపై బదిలీ వేటు!
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య...
తొమ్మిదేళ్లుగా కడుతున్న బ్రిడ్జి… ముచ్చటగా మూడోసారి కూలింది…
బీహార్ లో ఓ బ్రిడ్జి నిర్మాణం తొమ్మిదేళ్లుగా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు...
కోల్కతా హత్యాచారం కేసు.. నిందితుడికి మరణశిక్ష డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్దకు సీఎం మమత ర్యాలీ
జూనియర్ డాక్టర్ హత్యతో కోల్కతా అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగానూ దీనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు,...
ఒడిశాలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు శుభవార్త..!
ఒడిశాలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...
బంగ్లాదేశ్లోని హిందువుల భద్రతపై 140 కోట్ల మంది భారతీయుల్లో ఆందోళన: మోదీ
బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనగా...
బెంగాల్లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు…మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్లో...
కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన… తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ!
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తిస్తున్న కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై లోక్సభా ప్రతిపక్ష నాయకుడు,...
అయోధ్య బాలరాముడి శిల్పి అరుణ్ యోగిరాజ్కు చేదు అనుభవం…
అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్...
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్!
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్ నియమితులయ్యారు. 2021...
2036 నాటికి 152 కోట్లు దాటనున్న మన దేశ జనాభా!
2036 నాటికి భారతదేశ జనాభా 152.2 కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ...
సెబీ చీఫ్పై హిండెన్బర్గ్ ఆరోపణలు.. స్పందించిన రాహుల్ గాంధీ!
అదానీ గ్రూప్కు సంబంధించిన ఆఫ్షోర్ ఫండ్లలో సెబీ చైర్పర్సన్ మాధబి పురి బచ్,...
తమిళనాడులో ఐదుగురు ఏపీ యువకుల దుర్మరణం…
తమిళనాడులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారును రాంగ్...
జైలు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్కు కేజ్రీవాల్ లేఖ… జైలు అధికారుల అభ్యంతరం!
తాను జైల్లో ఉన్న కారణంగా ఆగస్ట్ 15న జరగనున్న స్వతంత్ర వేడుకల్లో తన...
జూనియర్ డాక్టర్పై హత్యాచారం… మమతా బెనర్జీకి ప్రియాంకగాంధీ విజ్ఞప్తి!
కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్యపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ...
బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు…
ఏ దేశమైనా తన రాజకీయ ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి… పొరుగు దేశంలోని పరిస్థితులను ఉపయోగించుకోవడం...
నిప్పు అంటుకుందనుకుని.. రైల్లోంచి దూకేసిన ప్రయాణికులు…
కొందరు ఆకతాయిలు చేసిన పనితో రైలుకు నిప్పు అంటుకుని ఉంటుందని భయపడి కొందరు...
మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత…
చాలాకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్...
మంచి నిర్ణయం: ప్రధాని మోదీకి ‘థ్యాంక్స్’ చెప్పిన రాహుల్ గాంధీ!
మంచి నిర్ణయం: ప్రధాని మోదీకి ‘థ్యాంక్స్’ చెప్పిన రాహుల్ గాంధీనేడు వయనాడ్లో ప్రధాని...
పారిస్ ఒలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో పతకం
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్...
షేక్ హసీనా భారత్ ను ఎప్పుడు వీడుతారో చెప్పలేం: విదేశాంగ శాఖ
బంగ్లాదేశ్ లో ఇప్పటికీ కల్లోలం సద్దుమణగలేదు. దేశంలో ఇంకా హింసాకాండ కొనసాగుతోంది. తాజా...
భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ!
పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టుపై ప్రశంసల వర్షం...
కేరళ సీఎం విజయన్ ను కలిసి రూ.1 కోటి చెక్ అందించిన చిరంజీవి… !
కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం కారణంగా 400 మందికి పైగా మృత్యువాతపడడం...
బెంగాల్ మాజీ సీఎం కామ్రేడ్ బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూత
బెంగాల్ మాజీ సీఎం కామ్రేడ్ బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూత పశ్చిమ బెంగాల్ మాజీ...
మోడల్ రాష్ట్రంలో ఆకలికేకలు…
మోడల్ రాష్ట్రంలో ఆకలికేకలు – గుజరాత్లో గర్భిణుల్లో రక్తహీనత..చిన్నారుల్లో పోషక లోపాలు– నిటి...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ వాలంటీరు వ్యవస్థ…
ఏపీలో గత ప్రభుత్వం వాలంటీరు వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి...
సెప్టెంబర్ 3న 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు
కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉప ఎన్నికల...
జర్నలిస్టుల డిమాండ్ల సాధన కోసం …త్వరలో “ఛలో ఢిల్లీ” …ఐజేయూ నిర్ణయం!
జర్నలిస్టుల డిమాండ్ల సాధన కోసం …త్వరలో “ఛలో ఢిల్లీ”! …ఐజేయూ నిర్ణయంహర్యానాలో విజయవంతంగా...
ఘజియాబాద్ లో షేక్ హసీనా ఆశ్రయం పొందుతున్న హిండన్ ఎయిర్ బేస్ వద్ద భద్రత పెంపు…
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిన్న హింసాత్మక పరిణామాలు తార స్థాయికి చేరుకున్న నేపథ్యంలో,...
ఒత్తిడి ఎలా ఉంటుంటో నా స్థానంలో ఒకరోజు కూర్చుంటే తెలుస్తుంది: సీజేఐ చంద్రచూడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులపై అసహనం...
బంగ్లాదేశ్ పరిణామాలు… కేంద్రానికి రాహుల్ గాంధీ మూడు కీలక ప్రశ్నలు…
బంగ్లాదేశ్ పరిస్థితులపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్కు లోక్ సభలో...
బంగ్లాదేశ్లోని భారతీయులతో టచ్లోనే ఉన్నాం: మంత్రి జైశంకర్
బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆ దేశంలో ఉంటున్న భారతీయుల భద్రత పట్ల...
అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ సీఎం స్పందన
ఇది నిందలు మోపుకునే సమయం కాదు కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర విపత్తుకొండచరియలు...
గురువారం వయనాడ్కి రాహుల్ప్రియాంకా గాంధీలు…
గురువారం వయనాడ్కి రాహుల్ప్రియాంకా గాంధీలు..కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటన.. ప్రకృతి అందాలకు నెలవైన...
ఇదిగో… తెలంగాణకు నిధులిచ్చాం!: లోక్ సభలో నిర్మలా సీతారామన్..
తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా వివిధ రాష్ట్రాలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విపక్షాలు...
వయనాడ్ విషాదం… కాపాడాలంటూ శిథిలాల కింది నుంచి బాధితుల ఫోన్!
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య 50కి పెరిగింది....
బాధ్యతా రాహిత్యమే ఆ మరణాలకు కారణం.. రాహుల్ గాంధీ
ఢిల్లీలో భారీ వర్షాలతో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ లోకి వరద పోటెత్తి.....
నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన మమతా బెనర్జీ
మాట్లాడుతుంటే మైక్ ఆపేశారు… మమతా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న...
సరైన దిశలోనే వెళుతున్నాం: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ…
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మనం...
ఆ విషయంలో రాష్ట్రాలన్నీ కలిసి రావాలి: నిర్మలా సీతారామన్
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కీలక...
ప్రధాని మోదీ హెచ్చరికతో.. సరిహద్దులో అదనపు బలగాలను మోహరిస్తున్న పాకిస్థాన్…
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ‘ఉగ్రవాద పోషకులు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు… డ్రైవింగ్ చేస్తూ వెళ్లడం కంటే నడుస్తూ త్వరగా వెళ్లొచ్చట!
దేశంలోని జన సమ్మర్ద నగరాల్లో బెంగళూరు ఒకటి. పైగా భారతదేశ ఐటీ రాజధానిగా...
ఢిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్.. 1600 మందిపై కేసు…
ఏప్రిల్-జూన్ మధ్య ఢిల్లీ మెట్రో రైలులో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన...
రాష్ట్రపతి భవన్లోని అశోక్, దర్బార్ హాళ్ల పేర్ల మార్పు.. ప్రియాంక గాంధీ విమర్శలు…
దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు నిర్వహించే రెండు ముఖ్యమైన...
నీట్ సవరించిన ఫలితాలపై అయోమయం… స్పష్టత నిచ్చిన విద్యాశాఖ…
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు నీట్ యూజీ తుది ఫలితాలను ఎన్టీయే...
మద్దతు ధర కోసం కేంద్రంపై వత్తిడి తెస్తాం …రాహుల్ గాంధీ …
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇండియా కూటమి తరఫున కేంద్రంపై...
కుర్చీని కాపాడుకునే బడ్జెట్: రాహుల్ గాంధీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర...
అభివృద్ధి చెందిన దేశానికి పునాది వేసే బడ్జెట్ : ప్రధాని మోదీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర...
బీహార్కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. బీహార్కు ప్రత్యేక...
కావడి యాత్రపై యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే!
ప్రతి సంవత్సరం శివ భక్తులు పవిత్ర గంగా నదీ జలాలను కావిళ్లపై మోసుకుంటూ...
పూరీ భాండాగారంలో ఆయుధాలు!
పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉందని , ఆయుధాలు...
ఢిల్లీలో ముగిసిన కేంద్రం అఖిలపక్ష భేటీ…
రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, నేడు ఢిల్లీలో కేంద్ర...
రోజుకు 14 గంటల పని అంటున్న బెంగళూరు ఐటీ కంపెనీలు…
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులు అసలే ఐటీ ఉద్యోగులను గుమాస్తాలుగా...
కేరళలో నిఫా వైరస్ కలకలం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం…
ప్రమాదకరమైన నిఫా వైరస్ భారత్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో...
అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు…
ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన భారత ప్రధాని...
టికెట్ లేకుండా రైలు ప్రయాణం.. ప్రశ్నిస్తే కేంద్రమంత్రి తెలుసంటూ సమాధానం..
రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ప్రయాణికుడు చెప్పిన సమాధానం విని టీటీకి...
యూపీనా?.. నాజీల జర్మనీయా?.. పోలీసుల ఆదేశాలపై విపక్షాల ఫైర్
ఉత్తర ప్రదేశ్ పోలీసుల తాజా ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కన్వర్ యాత్ర సాగే...
నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు… ప్రకటించిన క్రికెటర్
నటాషాతో నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికినట్లు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా సామాజిక...
ఫాస్టాగ్ మార్గదర్శకాల విడుదల.. వారికి రెట్టింపు ఛార్జీల విధింపు…
కొంతమంది వాహనదారులు ఫాస్టాగులను వాహనం విండ్షీల్డ్పై బిగించడం లేదు. ఈ తరహా వాహనదారుల...