ఖమ్మం వార్తలు

మాజీమంత్రి పువ్వాడ అజయ్ కు వైరల్ ఫీవర్ …

మాజీమంత్రి పువ్వాడ అజయ్ కు వైరల్ ఫీవర్ …

బీఆర్ యస్ నాయకులు మాజీమంత్రి ఖమ్మం మాజీ శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో భాదపడుతూ హైద్రాబాద్ లో ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ..విషయం తెలుసుకున్న బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి తన్నీరు హరిశ్ రావు లు ఆసుపత్రికి వెళ్లి అజయ్ ని పరామర్శించారు …త్వరగా కోలుకొని వస్తారని అన్నారు … అజయ్ కు వైరల్ ఫీవర్ వచ్చిందన్న విషయం పార్టీ నాయకులకు ఆయన అభిమానులకు తెలియదు …ఈరోజు కేటీఆర్ ,హరీష్ రావు పరామర్శ తో తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు …

Related posts

అమెరికాలో దుండ‌గుల‌ కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి!

Ram Narayana

మున్సిపాల్ ఎన్నికల్లో సత్తాచాటాలి… ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో కేటీఆర్

Ram Narayana

చేతి గుర్తా …? కారు గుర్తా …? ఓటర్లు దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..

Ram Narayana