ఖమ్మం వార్తలు

మాజీమంత్రి పువ్వాడ అజయ్ కు వైరల్ ఫీవర్ …

మాజీమంత్రి పువ్వాడ అజయ్ కు వైరల్ ఫీవర్ …

బీఆర్ యస్ నాయకులు మాజీమంత్రి ఖమ్మం మాజీ శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో భాదపడుతూ హైద్రాబాద్ లో ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ..విషయం తెలుసుకున్న బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి తన్నీరు హరిశ్ రావు లు ఆసుపత్రికి వెళ్లి అజయ్ ని పరామర్శించారు …త్వరగా కోలుకొని వస్తారని అన్నారు … అజయ్ కు వైరల్ ఫీవర్ వచ్చిందన్న విషయం పార్టీ నాయకులకు ఆయన అభిమానులకు తెలియదు …ఈరోజు కేటీఆర్ ,హరీష్ రావు పరామర్శ తో తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు …

Related posts

ఖమ్మంజిల్లా కలెక్టర్ గా ముజిమ్మిల్ ఖాన్ బాధ్యతల స్వీకారం

Ram Narayana

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పర్వేక్షించాలి …మంత్రి పొంగులేటి

Ram Narayana

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంది …మంత్రి పొంగులేటి

Ram Narayana