తెలంగాణ వార్తలు

పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు…

  • ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
  • ముందుమాట మార్చకుండా ముద్రించిన విద్యాశాఖ
  • ముందుమాట మార్చకుండా ముద్రించడంతో వివాదాస్పదం

తెలంగాణలో పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ పంపిణీ చేశారు. అయితే విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదమైంది. దీంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

Related posts

మా డబ్బు, గిఫ్ట్‌లు మాకివ్వండి: ఇంటింటికి వెళ్లి అడుగుతున్న ఓడిపోయిన అభ్యర్థులు!

Ram Narayana

దారితప్పిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్… గంజాయి అమ్ముతూ పట్టుబడిన వైనం…

Ram Narayana

తెలంగాణ సరిహద్దు సమీపంలో కాల్పుల మోత… ముగ్గురు మావోయిస్టుల మృతి

Ram Narayana