ఆఫ్ బీట్ వార్తలు

ఏటా రెండుసార్లు దారిచ్చే సముద్రం.. సౌత్ కొరియాలో వింత..!

––

సౌత్ కొరియాలోని ఓ సముద్రం ఏటా రెండుసార్లు రెండుగా చీలిపోతుంది. సముద్రం మధ్యలో మట్టి తేలి బ్రిడ్జిలా ఏర్పడుతుంది. దాదాపు గంటసేపు కనిపించే ఈ బ్రిడ్జిపై నడిచి దగ్గర్లోని ద్వీపం వరకు వెళ్లొచ్చు. ఈ ప్రకృతి వింత దేశవిదేశీ యాత్రికులను ఆకర్షిస్తోంది. సముద్రం రెండుగా చీలిన సమయంలో వందలాదిగా సందర్శకులు ఆ దారిపై నడుస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. ఏటా ఏప్రిల్ లేదా మార్చి నెలలో, అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జిండో సముద్రంలో ఈ అరుదైన ఘటన జరుగుతుంది.

Related posts

10 ఏళ్లుగా రోడ్డు మీద జీవిస్తున్న మహిళకు అపార్ట్‌మెంట్ ఇచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్..!

Ram Narayana

ఉద్యోగంలో చేరిన రోజే రిజైన్ చేసిన వ్యక్తి!

Ram Narayana

కన్నతల్లిని వెదుక్కుంటూ స్పెయిన్ నుంచి ఒడిశా వచ్చిన యువతి!

Ram Narayana