Telangana High Court
తెలంగాణ వార్తలు

గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల గ్రూప్-1 ఫలితాలపై రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. రెండు సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. తెలుగు మీడియం విద్యార్థులను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వచ్చాయి.

Related posts

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!

Ram Narayana

కేపీహెచ్‌బీలో భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ. 70 కోట్లు!

Ram Narayana

పేదవాళ్ల ఇళ్లను కూలుస్తూ.. వేల కోట్లతో పార్కులా?: రేవంత్ సర్కార్‌పై ఈటల ధ్వజం

Ram Narayana