మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నారాయణపేట జిల్లాలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మక్తల్ మున్సిపాలిటీ
ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన ప్రతిష్ఠాత్మక లక్ష్యాలతో ప్రపంచాన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన చంద్రుడిపై మానవ నాగరికత ఎలా ఉంటుందో
తమిళనాడు రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని మరోసారి నిరూపించుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ సిద్ధమవుతున్నారు. 2026లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో సుమారు 30
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ విమానానికి పెనుప్రమాదం తప్పింది. ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ చిన్న విమానాన్ని పైలట్ రద్దీగా ఉన్న రహదారిపై అత్యవసరంగా ల్యాండ్
సొంత చెల్లిని పెళ్లి చేసుకొని, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భానికి కారణమైన యువకుడి కేసులో విజయవాడ పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి
లైంగిక నేరగాడు, అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ప్రియురాలు, బెలారస్కు చెందిన డెంటిస్ట్ కరీనా షులియాక్… ఎప్స్టీన్ ప్రధాన
తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో నలుగురు బాలికలు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన బీహార్లో చోటుచేసుకుంది. సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం
టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దూరమైన వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
అమెరికాలో విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు కీలకమైన H-1B వీసా ప్రోగ్రామ్ను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ
అమెరికా, బంగ్లాదేశ్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలను 19 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం, ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి
శ్రీశైలం క్షేత్రంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పర్శ దర్శనంలో తీవ్ర జాప్యం జరగడంతో శివస్వాములు సహనం కోల్పోయి ఆందోళనకు
అమెరికాకు చెందిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్ యూరప్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా న్యాయశాఖ ఇటీవల ఈ పత్రాలను విడుదల చేయగా, పలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే దారి తప్పి, తను పనిచేస్తున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని రహస్యంగా
టీ20 ప్రపంచకప్లో భారత్తో జరగాల్సిన మ్యాచ్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న టీమిండియాతో తలపడేందుకు తమ జాతీయ క్రికెట్ జట్టుకు
మంత్రి పొంగులేటి కోపం వచ్చింది …11వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా!చందాలు.. దందాలు చేస్తే.. కింద పడుద్ది జాగ్రత్త!కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపడం ఖాయంఏదులాపురం మున్సిపల్
బీజేపీకి లైఫ్లైన్ అసదుద్దీన్ ఒవైసీయేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు తెరపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయన కచ్చితంగా బడాబాయినే అని, ముఖ్యమంత్రి చోటాబాయి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన
ఏపీలో ప్రభుత్వ పాలనను పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పనితీరుపై సర్వే నిర్వహించి, వాటికి
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో జరిగిన
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. నేటితో హుండీల లెక్కింపు ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83
తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తమ అప్రమత్తతను చాటుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు పోగొట్టుకున్న సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు గొలుసును గంటల
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. సంస్థ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాన్ని
అణు కార్యక్రమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. యురేనియం శుద్ధి చేసే తమ హక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని, తమ విధానాలను
జగద్గురు ఆదిశంకరాచార్యులపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆదిశంకరాచార్యులు చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదని, ఆయన శుద్ధ వైష్ణవుడని చినజీయర్ పేర్కొన్నారు. హైదరాబాద్
తెలంగాణలోని గ్రామ పంచాయతీల సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అధికారాలు అప్పగించింది. ఇకపై అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా సర్పంచ్లే చూసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం
తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని మరింత సులభంగా, వేగంగా అందించేందుకు టీటీడీ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. లడ్డూ కౌంటర్ల వద్ద భక్తుల
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. కొత్త
సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా ఆరు పశువులను చంపేయడంతో పలు గ్రామాలు వణికిపోతున్నాయి.
ఆహ్లదకరంగా తల్లంపాడు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ..ఆత్మీయ కలయికలో నాటి మధురస్మృతులు నెమరువేసుకున్న స్నేహితులుమళ్ళీ,మళ్ళీ కలవాలని నిర్ణయంగురువులను సన్మానించుకుని తమ భావోద్యేగాలను పంచుకున్న పూర్వ విద్యార్థులు
ఇరాన్లో మహిళల హక్కులు, మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ప్రముఖ కార్యకర్త, 2023 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గిస్ మొహమ్మదీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయాల్లో అసభ్య పదజాలం వాడే సంస్కృతికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ పరంపరను వైసీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగించారని రిటైర్డ్ ఐపీఎస్
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఓ పెద్దపులి సృష్టిస్తున్న భయాందోళనలు కొనసాగుతున్నాయి. వరుసగా పశువులపై దాడి చేస్తూ వాటిని చంపుతుండటంతో స్థానిక గ్రామాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ
లైంగిక నేరాల ఆరోపణలతో జైలులో ఆత్మహత్య చేసుకున్న అమెరికన్ ఫైనాన్సియర్ జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించి మరో భయానక వాస్తవం వెలుగులోకి వచ్చింది. కేవలం లైంగిక నేరాలకే పరిమితం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు తమ హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకుంటే,
కర్ణాటకలో ఆదివారం ఓ ప్రైవేట్ శిక్షణా విమానం కుప్పకూలింది. విజయపుర జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం పొలాల్లో క్రాష్ ల్యాండ్
భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, తామే భారత విమానాలు కూల్చేశామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతున్న సంగతి తెలిసిందే. వాస్తవాలను
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ ఫైల్స్ లో బౌద్ధ మతగురువు దలైలామా పేరు పలుమార్లు ప్రస్తావనకు రావడం తెలిసిందే. అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల
పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి యూకే కోర్టు షాకిచ్చింది. ఆయన చెబుతున్న ‘కిడ్నాప్’ ఆరోపణలకు తగిన ఆధారాలు
తెలంగాణ రైతులకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను అందించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించింది. నిధుల సమీకరణ కోసం బహిరంగ మార్కెట్ నుంచి ఏకంగా
అమెరికా నుంచి దిగుమతయ్యే మోటారు సైకిళ్లపై భారత్ భారీగా సుంకాలను తగ్గించింది. భారత్ – అమెరికా మధ్య ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ
ప్రముఖ అమెరికన్ వార్తాపత్రిక ‘ది వాషింగ్టన్ పోస్ట్’లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ పబ్లిషర్, సీఈవోగా వ్యవహరిస్తున్న విల్ లూయిస్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు.
బూతులు మాట్లాడే రాజకీయ నేతలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారికి ప్రజలు పోలింగ్ బూత్లలోనే తగిన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. కక్ష్యలో తిరుగుతున్న ఒక ఉపగ్రహం నుంచి మరో ఉపగ్రహం లేదా వస్తువుపై నిఘా పెట్టగల సామర్థ్యాన్ని సొంతం
గుజరాత్ పశుసంవర్థక రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతి ద్వారా ఒక స్వచ్ఛమైన గిర్ జాతి దూడ జన్మించింది.
వరంగల్ చరిత్రలో తొలిసారిగా ఒక మోడల్ రాకెట్ను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇస్రో
తుంగభద్ర జలాశయం నుంచి సుమారు 30 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా నివారించే అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనకు సమయం ఇవ్వడం లేదని కర్ణాటక
గన్ మన్లు ఉన్నారు కాబట్టి సరిపోయింది… లేకుంటేనా!: మల్లారెడ్డి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి
రష్యాలో చదువుకుంటున్న భారత విద్యార్థులు దాడికి గురయ్యారు. ఉఫా నగరంలోని ఓ యూనివర్సిటీలో జరిగిన కత్తిదాడిలో నలుగురు భారతీయ విద్యార్థులతో సహా పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర భద్రతా సిబ్బందికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ సంస్థలకు భద్రత కల్పిస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (టీజీఎస్పీఎఫ్)
బాలికలతో అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు
ఉప్పల్ మండలంలో కబ్జాకు గురైన విలువైన పార్కు స్థలాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రెండు
డ్రగ్స్ కేసులో ఓ నటి అరెస్టు కావడం కోలీవుడ్ ఇండస్ట్రీలో కలకలాన్ని రేపింది. యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో చెన్నై పోలీసులు భారీ
గురుగ్రామ్లో సుమారు రూ.500 కోట్ల విలువైన భారీ ప్రాపర్టీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి, ప్రముఖ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ’32nd అవెన్యూ’
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 ప్రస్థానాన్ని టీమిండియా గెలుపుతో ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో లైంగిక నేరాలకు పాల్పడి, జైలులో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్తో
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావులను ఎప్పుడు అరెస్టు చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రశ్నించడం తెలిసిందే. వారిని కేంద్రమంత్రి
ప్రపంచ వృద్ధికి భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందని, నమ్మకమే దేశానికి ‘అతిపెద్ద కరెన్సీ’గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా
ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ‘అమరావతి క్వాంటమ్
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో కలకలం రేపిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులి జనగామ జిల్లా
మేడారంలో జంపన్న వాగువద్ద స్నానాలు చేస్తున్న భక్తులు .. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. అయితే, కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తాజాగా సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని డీకే ఆశిస్తున్న విషయం బహిరంగ రహస్యమే.
కేసు విచారణలో భాగంగా ఎవరినైనా ప్రశ్నించేందుకు అరెస్టు చేయడం సరికాదని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. ఐటీ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి
జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్ పై విధించిన ప్రతీకార సుంకాల (25 శాతం) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.దీంతో
అది పశ్చిమ ఢిల్లీలోని ఒక మధ్యతరగతి ఇల్లు. టేబుల్పై కట్ చేయని కేక్.. వెలిగించని కొవ్వొత్తులు.. నిశ్శబ్దంగా వేచి చూస్తున్న ప్లేట్లు. తల్లిదండ్రుల పెళ్లి రోజు వేడుక
మహారాష్ట్రలోని గడ్చిరోలి (భమ్రాగఢ్ తాలూకా ఫడేవా అటవీ ప్రాంతం)లో గురువారం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకూ
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘వాట్సాప్ మీ-సేవ’ విధానానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చే లక్ష్యంతో
ఉత్తరాఖండ్లోని ఓ గ్రామ మహిళా సర్పంచ్ వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం ఆదర్శవంతంగా నిలుస్తోంది. జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు. వివాహాలు, శుభకార్యాలలో మద్యం తప్పనిసరి