తెలంగాణ వార్తలు

సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత…

సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తన యావత్ జీవితం పీడిత ప్రజల కోసం అనేక సమరశీల పోరాటాలు చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రజల సందర్శనార్థం ఆయన బౌతికఖాయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముగ్ధంభవన్ ఆదివారం తరలించనున్నారు . వివిదపార్టీల నేతలు ,ప్రజాసంఘాల నాయకులు మహా నేతను గడసారి దర్శించుకుని నివాళులు అర్పించనున్నారు.

Related posts

రైతుబంధుపై శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

దారితప్పిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్… గంజాయి అమ్ముతూ పట్టుబడిన వైనం…

Ram Narayana

ఏంచేస్తారు నన్ను కోసుకు తింటారా …? సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana