తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్..జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం

ఈ మేరకు ఒకే చోట మూడేళ్లు పని చేసిన ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ ఇవాళ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నాలుగేళ్లు ఒకేచోట పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయనుండగా గరిష్ఠంగా 40 శాతం ఉద్యోగులకే బదిలీ పరిమితం చేయనున్నారు. స్పౌస్, మెడికల్, డిసెబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

Related posts

ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ 20 లక్షల ఇళ్లు నిర్మిస్తాం!: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

హైదరాబాద్‌లో భారీ వర్షం, వరదల్లో చలాన్లపై క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్

Ram Narayana

ఇంటర్ విద్యార్థి ఘాతుకం.. ముగ్గురు బాలికలపై అత్యాచారం, వీడియోలతో బ్లాక్‌మెయిల్…

Ram Narayana