తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్..జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం

ఈ మేరకు ఒకే చోట మూడేళ్లు పని చేసిన ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ ఇవాళ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నాలుగేళ్లు ఒకేచోట పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయనుండగా గరిష్ఠంగా 40 శాతం ఉద్యోగులకే బదిలీ పరిమితం చేయనున్నారు. స్పౌస్, మెడికల్, డిసెబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

Related posts

తెలంగాణ సచివాలయ భద్రత బాధ్యతలు స్వీకరించిన టీజీఎస్పీఎఫ్!

Ram Narayana

జానారెడ్డితో రేవంత్ రెడ్డి కీలక సమావేశం!

Ram Narayana

నికార్సైన కమ్యూనిస్టుని,ఎమ్మెల్యే పోస్ట్ కోసం తలవంచను…ప్రభుత్వంపై కూనంనేని ఆగ్రహం

Ram Narayana