ఆంధ్రప్రదేశ్

వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐకి సునీత న్యాయవాదుల సాయానికి కోర్టు ఓకే

  • సీబీఐకి సహకరించేందుకు అనుమతించాలని సునీత పిటిషన్
  • సీబీఐ తరఫు న్యాయవాదులకు సునీత లేదా ఆమె తరఫు లాయర్ల సాయానికి సీబీఐ కోర్టు అనుమతి
  • సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సునీతకు సీబీఐ కోర్టు ఆదేశం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తరఫు న్యాయవాదికి వివేకా కూతురు సునీత తరఫు న్యాయవాది సాయం చేసేందుకు సీబీఐ కోర్టు శుక్రవారం అనుమతి నిచ్చింది. ఈ మేరకు సునీత వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో సునీత లేదా ఆమె తరఫు న్యాయవాదులు సీబీఐ పీపీలతో కలిసి పని చేయనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సునీతను సీబీఐ కోర్టు ఆదేశించింది.

Related posts

అమరావతిలో ఐటీకి కొత్త జోష్.. 50 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్…

Ram Narayana

ఢిల్లీలో వాహనాలకు ఎస్ ఇ ఎక్స్ సిరీస్ వివాదం …తొలగించాలని ఆదేశం !

Drukpadam

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడ్డ 1.49 లక్షల మంది భారతీయులు!

Drukpadam