ఆంధ్రప్రదేశ్

వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐకి సునీత న్యాయవాదుల సాయానికి కోర్టు ఓకే

  • సీబీఐకి సహకరించేందుకు అనుమతించాలని సునీత పిటిషన్
  • సీబీఐ తరఫు న్యాయవాదులకు సునీత లేదా ఆమె తరఫు లాయర్ల సాయానికి సీబీఐ కోర్టు అనుమతి
  • సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సునీతకు సీబీఐ కోర్టు ఆదేశం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తరఫు న్యాయవాదికి వివేకా కూతురు సునీత తరఫు న్యాయవాది సాయం చేసేందుకు సీబీఐ కోర్టు శుక్రవారం అనుమతి నిచ్చింది. ఈ మేరకు సునీత వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో సునీత లేదా ఆమె తరఫు న్యాయవాదులు సీబీఐ పీపీలతో కలిసి పని చేయనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సునీతను సీబీఐ కోర్టు ఆదేశించింది.

Related posts

పెరు బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి!

Drukpadam

హత్యాప్రయత్నాల నుంచి ఆరుసార్లు తప్పించుకున్న పుతిన్…!

Drukpadam

ఏపీలో పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ:పవన్ కల్యాణ్…

Ram Narayana