జనరల్ వార్తలు ...

“వన్ వహికల్.. వన్ ఫాస్టాగ్” రూల్ అమల్లోకి వచ్చేసింది..

“వన్ వహికల్.. వన్ ఫాస్టాగ్” రూల్ అమల్లోకి వచ్చేసింది..

ప్రస్తుతం 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు

ఏప్రిల్ 1 నుంచి వన్ వెహికల్.. వన్ ఫాస్టాగ్ విధానం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీనితో ఒక ఫాస్టాగ్ ను పలు వాహనాలకు వాడటం లేదా ఒక వాహనానికి పలు ఫాస్టాగ్లు వాడటం ఇక నుంచి కుదరదు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షలు నేపథ్యంలో వినియోగదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనల అమలు గడువును మార్చి 31వ తేదీ వరకు NHAI పొడిగించిన సంగతి అందరికీ తెలిసిందే.

Related posts

పాస్ వర్డ్ లు ఇక వద్దు… యూజర్లకు గూగుల్ అలర్ట్!

Ram Narayana

మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీ మూడో భాష … కొత్త నిబంధనపై వివాదం

Ram Narayana

ప్లేస్టోర్ అవార్డులు ప్రకటించిన గూగుల్… బెస్ట్ యాప్ లు ఇవేనట!

Ram Narayana