ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

అంబటి రాంబాబుపై కేసు నమోదు…

  • తమ ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలంటూ అంబటి నిరసన
  • తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు
  • అంబటితో పాటు పలువురిపై కేసు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. గుంటూరు పట్టణ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టాభిపురం పీఎస్ వద్ద అంబటి, ఇతర నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Related posts

ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీల ఓట్ల శాతం …

Ram Narayana

తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందన్న బొత్స …

Ram Narayana

కడపలో మహానాడు ఎందుకు..? టీడీపీ సీనియర్ నేత కంభంపాటి వివరణ

Ram Narayana