ఈ మేరకు ఒకే చోట మూడేళ్లు పని చేసిన ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ ఇవాళ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నాలుగేళ్లు ఒకేచోట పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయనుండగా గరిష్ఠంగా 40 శాతం ఉద్యోగులకే బదిలీ పరిమితం చేయనున్నారు. స్పౌస్, మెడికల్, డిసెబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
previous post