Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికలసంఘం సన్నాహాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికలసంఘం సన్నాహాలు
నితీష్ వ్యాస్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం రాక
స్థానిక ఎన్నికల సంఘం అధికారులతో సమీక్ష
జిల్లా స్థాయి అధికారులకు రెండు రోజుల శిక్షణ
పలు ఆదేశాలు జారీ …

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. శనివారం నితీష్ వ్యాస్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల సభ్యుల బృందం ఢిల్లీ నుంచి హైద్రాబాద్ చేరుకొని స్థానిక ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడంతోపాటు , సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. జిల్లా స్థాయి అధికారులకు రెండు రోజుల శిక్షణ ఇవ్వాలని కోరింది. మొత్తం పోలింగ్ స్టేషన్లు , బ్యాలట్ బాక్స్ లు , ఈవీఎంలు , స్టాంగ్ రూంలు తదితర విషయాలపై ఆరా తీసింది. షడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చే నవంబర్ లో జరగాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

Related posts

ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్ గా బతుకు నెట్టుకొస్తున్న శ్రీలంక మాజీ క్రికెటర్…!

Drukpadam

అన్నం పౌండేషన్ కు శ్రీ బాలజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి భూరి వితరణ

Drukpadam

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న‌ వైసీపీ కార్యాలయం కూల్చివేత!

Ram Narayana

Leave a Comment