ఖమ్మం వార్తలు

మణుగూరులో స్వల్ప భూప్రకంపనలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపించిన భూమి
  • శనివారం సాయంత్రం 2 సెకన్ల పాటు ప్రకంపనలు
  • భయాందోళనలకు గురైన ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మణుగూరులో శనివారం సాయంత్రం దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్నవారు ఏమి జరుగుతుందో తెలియక బయటకు పరుగులు తీశారు …అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటం ,కేవలం రెండు సెకన్లు మాత్రమే కంపించడంతో ఊపిరి పీల్చుకున్నారు..

Related posts

గ్రామసభల్లో చదివేది తుది జాబితా కాదు…! ప్రభుత్వ పథకాలపై మంత్రి పొంగులేటి క్లారిటీ !

Ram Narayana

రాష్ట్ర ఉద్యోగసంఘనేతలను కలిసిన ఖమ్మం జిల్లా మున్సిపల్ ఉద్యోగుల సంఘ నాయకులు

Ram Narayana

డీప్‌ఫేక్‌ ఆడియోల ద్వారా తనపై అసత్య ప్రచారం… మండిపడ్డ మాజీమంత్రి అజయ్

Ram Narayana