తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి
పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది. చింతలపూడిలోని నివాసంలో ఈ తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో
దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో అనూహ్య ఘటన వెలుగుచూసింది. ప్రపంచ స్థాయి టెక్
తెలంగాణలో వాయిదాపడిన పలు మున్సిపాలిటీల్లో ఈరోజు ఛైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి
టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న ఆయన, అతి త్వరలోనే ‘తొలి ట్రిలియనీర్’
ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాల్లో ఒకటిగా పేరుగాంచిన ‘కిలోవా’ మరోసారి విస్ఫోటనం చెందింది. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ విస్ఫోటనం పది గంటల పాటు కొనసాగింది. హవాయి
ప్రముఖ టాలీవుడ్ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా,
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎప్ స్టీన్ ఫైల్స్ సృష్టించిన సంచలనం తెలిసిందే. దేశాధినేతలు, మాజీలు, ప్రపంచ కుబేరుల పేర్లు బయటపడడంతో, వారితో ఎప్ స్టీన్ కు ఉన్న
కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో ఏం జరుగుతుందో
కుమారుడు మరణించాడన్న పుట్టెడు దుఃఖాన్ని తట్టుకోలేక ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ కుమారుడు లేని ఈ లోకంలో తాము ఉండలేమంటూ సూసైడ్ నోట్, వీడియో సందేశం
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేసిన ఆయన తన ప్రభుత్వం మంగళవారం
భారత అండర్-19 ప్రపంచకప్లో స్టార్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు. క్రికెట్
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ కిరాతక ప్రియుడు తన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేశాడు. పెళ్లి విషయంలో తలెత్తిన గొడవ చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.
అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు భారీ ట్యాంకర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ఆంక్షల
రాజస్థాన్ భివాడిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు ఫ్యాక్టరీలోనే చిక్కుకుని
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ
ప్రేమ, అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన. ఏకంగా 130 ఏళ్ల క్రితం హైదరాబాద్లో కన్నుమూసిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ
వివాహానికి ముందు ఒక అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు అపరిచితులేనని, శారీరక సంబంధాల విషయంలో యువతీయువకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని
వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను రైల్వే శాఖ తిరిగి అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఈ రైళ్లలో మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు,
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి ఎన్నిక చెల్లదంటూ కర్ణాటక హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ…పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని కోరిన మంత్రి తుమ్మలతిరుమలలో తెలంగాణ రాష్టానికి 5
నూతన మేయర్, చైర్మన్లకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన మేయర్, చైర్మన్లతో పాటు, డిప్యూటీ మేయర్, వైస్
కొత్తగూడెం మేయర్ గా సిపిఐ…మిగతా మున్సిపాల్టీల్లో చైర్ పర్సన్ లుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ మేయర్ కాగా ,డిప్యూటీ మేయర్
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ మేరకు ఆలయ
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన భుజానికి జరిగిన చిన్న సర్జరీపై స్పందించారు. చేతికి కట్టుతో కనిపించడంతో తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు ఎక్స్ వేదికగా తెరదించారు. ఇది
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని, తన నియోజకవర్గం అభివృద్ధి తనకు ముఖ్యమని ఆయన
అనకాపల్లి పట్టణంలో అరుదైన, భారీ గాలి దుమారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎన్టీఆర్ స్టేడియం వద్ద హఠాత్తుగా ఏర్పడిన ఈ సుడిగాలి సుమారు 20 మీటర్ల
ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం వివాదం వేళ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చైనా సరిహద్దుల్లో పర్యటించారు. ప్రచురితం కాని నరవణే పుస్తకాన్ని ప్రదర్శిస్తూ రాహుల్ గాంధీ
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రముఖ నటి త్రిష తీవ్రంగా స్పందించారు. “అగౌరవాన్ని ఖండించాల్సిందే, ఎప్పుడైనా సరే” అంటూ సోషల్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మరో విషాదం చోటుచేసుకుంది. రాజ్యసభ మాజీ సభ్యురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు తడపట్ల రత్నాబాయి నిన్న రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 79 ఏళ్లు.
తెలంగాణలో ఐదు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీజేపీ, సీపీఐ పార్టీలు చెరో కార్పొరేషన్ను దక్కించుకున్నాయి. రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్,
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి
కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాత.. 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు
వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సుమారు 15 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర
ఉత్తర కొరియాలో అధికార పీఠం కోసం ఓ ఆసక్తికరమైన కుటుంబ పోరుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా ఆయన టీనేజ్ కూతురు
భారత నౌకాదళం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష’ (IFR-2026) నిన్న విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. మన దేశంలో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్కు
నగరంలోని ఐటీ కారిడార్లో వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ను సిగ్నల్ ఫ్రీ కారిడార్గా
ప్రముఖ బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (93) కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న విజయవాడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. గత శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలోకి తన
తమకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వాలంటూ ఓ సీనియర్ న్యాయవాది పిటిషనర్ల నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారనే ఆరోపణ తమిళనాడు
సూడాన్లో పారామిలిటరీ దళాలు సృష్టించిన మారణకాండపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) సంచలన నివేదికను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ చివరిలో దార్ఫుర్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల్లోనే రాపిడ్
అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) నియంత్రణలో విప్లవాత్మక మార్పు రాబోతోంది. రోజూ మాత్రలు వేసుకునే అవసరం లేకుండా, సంవత్సరానికి కేవలం రెండు ఇంజెక్షన్లతో బీపీని అదుపులో ఉంచే సరికొత్త
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన ఆప్తమిత్రురాలి
కొత్తగూడెం మేయర్ పీఠం కాంగ్రెస్ -సిపిఐ మధ్య కుదిరిన ఒప్పందంమేయర్ గా చేరి రెండున్నర సంవత్సరాలుడిప్యూటీ మేయర్ కూడా అంతేసీఎం సమక్షంలో శనివారం అర్ధరాత్రివరకు చర్చలుకాంగ్రెస్ నుంచి
“పవన్ కళ్యాణ్ హఠావో ,పాలిటిక్స్ బచావో” పుస్తక రచయత అనుమానాస్పద మృతి ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది.“పవన్ కళ్యాణ్ హఠావో” పుస్తక రచయిత
శివయ్య సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు.. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం,నేరడ గ్రామాలలో ఉన్న శివాలయాలను
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీ
మైరా మురిపెంలో.. పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులుముక్కంటి సన్నిధిలో ఆధ్యాత్మిక పర్యటనతీర్థాల, కూసుమంచి, బెండాలపాడు క్షేత్రాల్లో కుటుంబ సమేతంగా పూజలువేద ఆశీర్వచనాల మధ్య మంత్రి దంపతులకు
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వంపై తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. ఈ ఒప్పందం
బంగ్లాదేశ్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17న రాజధాని
అమెరికా, యూరోపియన్ యూనియన్లతో భారత్ ఇటీవల కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల దేశంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్
పత్తి రైతుల ఏళ్లనాటి కష్టాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కూలీల కొరత, అధిక ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు ఉపశమనం కలిగించేలా
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 15) తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తడంతో ఆధ్యాత్మిక
బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసి, కొత్త శకం ప్రారంభమవుతోంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా దేశాన్ని నడిపించిన
2026 సంవత్సరంలో ఖగోళ ప్రియులను అలరించేందుకు ఓ అద్భుతమైన ఘట్టం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 17న వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (అగ్ని వలయం)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు అభ్యర్థులు తాము పోలింగ్కు ముందు పంచిన నగదు, చీరలు, ఇతర బహుమతులు ఇవ్వాలంటూ ఓటర్లను అడగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు జర్మనీలో ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మ్యూనిచ్లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు హాజరైన ఆయనను ఓ
‘నేనే రాజు నేనే మంత్రి’ అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల విలేకరులతో
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు మెయిల్ ద్వారా బెదిరింపు అందింది. ఆదివారం ఉదయం సింగపూర్-హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు
ఏదో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉన్నారనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఓ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, ఏలియన్స్ను
శివరాత్రి పండుగ రోజు జనసేన పార్టీకి మరో శుభారంభం అయింది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ
కరీంనగర్ మేయర్ పదవిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీయే దక్కించుకుంటుందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. తమిళనాడులో సాధారణంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ప్రధాన పోరు
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధినేత, కాబోయే ప్రధాని తారిక్ రెహమాన్ భారత్తో భవిష్యత్ సంబంధాలపై తన వైఖరిని
బీహార్లో జరిగిన ఓ దారుణ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. స్థానిక సాంస్కృతిక కార్యక్రమంలో నృత్యం చేస్తున్న మహిళపై కొందరు దుండగులు అమానుషంగా ప్రవర్తించడంతో ఆమె ప్రాణాపాయ
వైద్య వృత్తికే మాయని మచ్చలాంటి దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో వెలుగులోకి వచ్చింది. వైద్య విద్యార్హత లేని ఒక ఇంటర్ విద్యార్థి, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ కలిసి
భారత్లో పర్యటిస్తున్న కెనడాకు చెందిన జంటకు భారతీయ రైలులో ఓ విచిత్రమైన, మధురమైన అనుభవం ఎదురైంది. పొరపాటున ప్రైవేట్ క్యాబిన్ బదులు స్లీపర్ క్లాస్ టికెట్ బుక్
జీవితం ఎప్పుడైనా మారిపోవచ్చనేదానికి ఇది మరో ఉదాహరణ. ఏమాత్రం చదువు లేని ఒక అమాయకురాలు ఊహించని విధంగా ప్రజాప్రతినిధి అయిపోయింది. వివరాల్లోకి వెళితే… నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో
ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ని లక్ష్యంగా చేసుకుని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం
క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. దేశవ్యాప్తంగా జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో ఈ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 30కి పైగా మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆయా చోట్ల చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి అన్ని
ఛత్తీస్గఢ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 201వ కోబ్రా బెటాలియన్కు చెందిన నలుగురు కమాండోలు ప్రాణాలు కోల్పోయారు. మరో కమాండో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. నిజామాబాద్, కరీంనగర్
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్టు
సమాజానికి, ఆధునిక జీవితానికి దూరంగా పదేళ్లుగా అడవిలో నివసిస్తున్న ఓ యువకుడి విచిత్ర కథ ఇది. కర్ణాటకలోని బెళగావి జిల్లా సౌందత్తి తాలూకాకు చెందిన 34 ఏళ్ల
లైంగిక నేరస్థుడు, వివాదాస్పద ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ జైలులో మరణించి ఏడేళ్లు కావొస్తున్నా, ఆ మిస్టరీ మాత్రం వీడటం లేదు. తాజాగా అమెరికా న్యాయ శాఖ విడుదల
చైనా వాస్తవాధీన రేఖకు (LAC) 300 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో అసోంలోని జాతీయ రహదారిపై నిర్మించిన ప్రత్యేక రన్వేను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
పారిశ్రామిక దిగ్గజం అంబానీ కుటుంబంలో మరో పెళ్లి వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మేనల్లుడు, దివంగత ధీరూభాయ్ అంబానీ తొలి మనవడు
వైద్య విద్యలో ప్రవేశం కోసం రెండుసార్లు నీట్ పరీక్షలో అర్హత సాధించినా, ప్రభుత్వ విధానపరమైన లోపం కారణంగా సీటు కోల్పోయిన ఓ విద్యార్థి.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో