మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని లక్షల్లో డబ్బులు దోచుకుంటున్న దొంగ బాబా గుట్టును కామారెడ్డి జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేటకు చెందిన
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరిగిన సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాత్మాగాంధీకి చెందిన 420 కిలోల బరువైన కాంస్య విగ్రహాన్ని దుండగులు చోరీ చేశారని ఓ
ఏదులాపురం మున్సిపాల్టీ లో కాంగ్రెస్ బోణి …తెల్దారుపల్లి నుంచి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంపోటీనుంచి తప్పుకున్న సిపిఎం అభ్యర్థి తమ్మినేని విజయపోటీ నుంచి తప్పుకోవడం పై సిపిఎం స్పందన
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, నిరసన పేరుతో కాగితాలను చింపి స్పీకర్ ఛైర్ వైపు విసిరారన్న
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, చైనా విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంఓ) ట్యాగ్ చేస్తూ
మణిపూర్లో ఏడాదిగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అసెంబ్లీ మాజీ స్పీకర్ యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం
క్రికెట్ ప్రపంచంలో నియమ నిబంధనలను రూపొందించి, పరిరక్షించే మేరీల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆటలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ 2026 ఎడిషన్
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుతున్నది విదేశాల్లో ఉన్న పాకిస్థానీలు పంపే రెమిటెన్సులే. అయితే, దేశానికి అండగా నిలుస్తున్న ఈ ప్రవాసులకు సొంతగడ్డపై మాత్రం తీవ్ర అన్యాయం
విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గత గురువారం బారామతి విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో జరిగాయి. ఆ సమయంలో కొంతమంది దొంగలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని ట్రంప్కు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. వాణిజ్య ఒప్పందం విషయంలో
భోపాల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం, బ్లాక్మెయిల్ కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, ఆగ్రహంతో ఉన్న
ప్రకృతి మనకు ప్రసాదించిన ఆరోగ్యకరమైన ఆహారాల్లో చిలగడదుంపకు ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ధరకే లభించే ఈ దుంపలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశ సార్వభౌమాధికారం, ప్రభుత్వ పారదర్శకత, రైతుల ప్రయోజనాలు, ఇంధన భద్రత వంటి అంశాలపై
భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం ఇరుదేశాలకు సంబంధించి ప్రధాన దౌత్య విజయంగా పేర్కొంటున్నారు. వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్లో అమెరికా
బ్యాంకు ఖాతాల్లో ఎల్లప్పుడూ మినిమం బ్యాలెన్స్ ఉంచాలని, ఆ మొత్తం లేకుంటే బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయని తెలిసిందే. ఇలాంటి ఖాతాల నుంచి బ్యాంకులకు పెద్ద మొత్తం
భారత పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దేశంలో వ్యాపారం చేయాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని, రాజ్యాంగ విలువలను,
జగిత్యాల మున్సిపాలిటీలో టిక్కెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న వేళ, రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై తన ఎన్నికల సంబంధిత
పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర
మన దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు మనకంటే ముందు అమెరికాకే తెలుస్తున్నాయని, ఆ దేశం వెల్లడించాకే భారతీయులకు తెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తాజాగా సోమవారం అమెరికాతో
వైసీపీ అధినేత జగన్ రేపు గుంటూరులో పర్యటించబోతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ఫోన్ ద్వారా వారిని జగన్ పరామర్శించారు. ముఖ్యమంత్రి
మతిస్థిమితం సరిగా లేని తల్లిని విడిచిపెట్టి వివాహం చేసుకోలేక.. తల్లిని తనతోనే ఉంచుకుంటానని ఆ యువతి కండీషన్ పెట్టింది. దీంతో వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళుతున్నాయి. ఇటీవల
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి తాజాగా మరో
ఏపీలో పలుచోట్ల వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలపై రష్యా స్పందించింది. ఈ విషయంపై భారత ప్రభుత్వం నుంచి
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని అశోక్ నగర్ (కద్రు ఏరియా) ప్రాంతంలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో
భారత్-అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అగ్రశ్రేణి మీడియా సంస్థలు ఏకగ్రీవంగా స్వాగతించాయి. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సుంకాల యుద్ధానికి, దౌత్యపరమైన ఉద్రిక్తతలకు
రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా చేయాలనుకుంటున్నారా? అంటూ ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత వస్తువులపై దిగుమతి సుంకాలను 25
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సరికొత్త వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక ‘బూస్టర్ డోస్’ లాంటిదని చెప్పవచ్చు. ఈ ఒప్పందం కేవలం పన్నుల
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ, అధికార కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన ఖాతాను తెరిచింది. రాష్ట్రంలోని మూడు కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా
జనగామ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలనుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్కు చుక్కెదురైంది. 6వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ
ఇటీవల కాలంలో హానీట్రాప్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మోసాలకు గురైన బాధితులు పరువుపోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణుల కోసం ఇచ్చే హెచ్-1బి వీసాల ప్రక్రియలో అగ్రరాజ్యం భారీ మార్పులు చేపట్టింది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీసా రిజిస్ట్రేషన్
ప్రపంచ టెక్ దిగ్గజం ఒరాకిల్ తన చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్కు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం పెట్టిన భారీ ఖర్చులు, నిధుల కొరత వెరసి దాదాపు
సినిమా చూసొద్దామని సరదాగా బయలుదేరిన ముగ్గురు యువకుల జీవితాలు రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా ముగిశాయి. సినిమాకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబాల్లో తీరని
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానంలో పెను ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బెంగళూరు వచ్చిన ఈ విమానంలో కీలకమైన ‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య సోమవారం ఫోన్ సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ పార్టీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశంపైనా తానే స్పందించాల్సి వస్తుంటే ఎమ్మెల్యేలుగా,
మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన అజీర్తిని, అక్కసును వెళ్లగక్కారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తూ అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కో
యూరోపియన్ ఆర్మీ ఏర్పాటు అంశంపై ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ స్పందించారు. గ్రీన్లాండ్ అంశంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం
అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం
డొక్లామ్ అంశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో ప్రభుత్వం తరఫున అతిగా స్పందించారని కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అన్నారు. రాహుల్
కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు రాచరికపు పోకడలకు, నియంతృత్వానికి నిదర్శనంగా ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మున్నిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) లాంటి సాయుధ గ్రూపులను ఎదుర్కోవడం పాకిస్థాన్ సైన్యానికి కత్తిమీద సాములా మారింది. ఈ క్రమంలో పాక్ సైన్యం,
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. జైల్లో
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు: భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి విషయంలో సీబీఐ నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని టీటీడీ
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. ఈ క్రమంలో రాంబాబుపై కేసు నమోదు
మయన్మార్ కేంద్రంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా నలుగురికి చైనాలో ఉరిశిక్ష అమలు చేశారు. ఈ మేరకు బాయి ఫ్యామిలీ మాఫియాకు చెందిన నలుగురికి ఉరిశిక్ష
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై విజయవాడ (పశ్చిమ) బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు శ్రేయస్కరం కాదని, వ్యక్తిగత దూషణలతో పాటు
క్లీన్ ఎనర్జీ రంగంలో భారత శాస్త్రవేత్తలు ఒక కీలక మైలురాయిని సాధించారు. సౌరశక్తిని గ్రహించడంతో పాటు దానిని నిల్వ చేయగల పరికరాన్ని (సింగిల్ యూనిట్) అభివృద్ధి చేశారు.
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా అలాగే వచ్చిందని బీఆర్ఎస్
టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల
ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని… ఆ ట్రాప్ లో పడొద్దని
భారత ‘మెట్రోమ్యాన్’గా పేరుగాంచిన ఇ.శ్రీధరన్, 93 ఏళ్ల వయసులోనూ తనలోని కార్యదీక్ష, పట్టుదల ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. కేరళలో ప్రతిపాదిత హైస్పీడ్ రైలు ప్రాజెక్టును వాస్తవరూపంలోకి తెచ్చేందుకు
బెంగళూరులోని కేఏఎస్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పదేళ్లుగా నమ్మకంగా మెలిగిన పనిమనిషి.. ఇంట్లో నిద్రిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. ఈ ఆకృత్యాన్ని తట్టుకోలేక ఆమె
తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఓ యువతి తన భర్తను తన కుటుంబ సభ్యులతో కలిసి అత్యంత క్రూరంగా అంతం చేసింది. ఉత్తరప్రదేశ్లోని
బలూచిస్థాన్లో పాకిస్థాన్ సైన్యానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చేపట్టిన ‘ఆపరేషన్ హెరోఫ్’ పాక్ భద్రతా దళాల్లో పెను వణుకు పుట్టించింది. ఈ
జమ్మూ కశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఒక్కసారిగా తలుపులు, కిటికీలు ఊగడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు
బెంగళూరులో ‘టీచ్ ఫర్ ఇండియా’ ఫెలోగా పనిచేస్తున్న దీపాలి దహికాంబ్లే అనే ఉపాధ్యాయురాలికి తన విద్యార్థులు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమెకు పండ్లు అంటే ఇష్టమని
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా అరుదైన ఘనత సాధించారు. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డును తొలిసారి గెలుచుకున్నారు. లాస్ ఏంజిల్స్లోని క్రిప్టో.కామ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో
ఉత్తరప్రదేశ్కు చెందిన 14 ఏళ్ల బాలుడు తనకు ఇష్టమైన ‘మోమోస్’ కోసం ఏకంగా ఇంట్లోని లక్షల విలువైన బంగారు నగలను దొంగిలించాడు. రాంపూర్ కార్ఖానా పోలీస్ స్టేషన్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఒక వ్యక్తి ఆవుపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర హింసకు దారితీసింది. నిందితుడు తన సొంత ఆవుపైనే లైంగిక దాడికి పాల్పడుతున్న వీడియో
దేశ పౌరులపై అప్పుల భారం అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న భారీ రుణాల ప్రభావం సామాన్యుడిపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశంలోని ప్రతి
టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. తమ ఇష్టానుసారం కొన్ని మ్యాచ్లు ఆడి,
అంబటి రాంబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.. కాసేపట్లో కోర్టుకు! నన్ను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారు ..జరిగిన సంఘటనలపై జడ్జికి వివరించిన అంబటి ..అంబటి రాంబాబును అరెస్ట్
శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్లో పాల్గొనేందుకు తమ క్రికెట్ జట్టుకు షరతులతో కూడిన
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. ఆదివారం నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు
సిట్ పేరుతో కేసీఆర్ ను విచారించడం రాజకీయ ప్రతీకార చర్యే …మాజీమంత్రి పువ్వాడతెలంగాణ సాధకుని ,ఉద్యమకారుణ్ణి అవమానపరిచేలా ప్రభుత్వం వ్యవహారంఖమ్మం , వైరా నందు నిరసన ర్యాలీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. నందినగర్లోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ
విజయవాడ సమీపంలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముట్టడించాయి. ఈ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక, సామాజిక సవాళ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోక్సభ ప్రతిపక్ష
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (ఫిబ్రవరి 1న) ఉత్తర్వులు జారీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ బడ్జెట్ను ‘అద్భుత అవకాశాల
మొత్తం బడ్జెట్ .. ఏ రంగానికి ఎంతెంత..? కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను
మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా నేరస్తుడిని తూర్పు గోదావరి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం మూడో
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.
బలూచిస్థాన్లో రక్తపాతం: ఒకేసారి 12 నగరాలపై ఉగ్ర దాడులు.. 80 మంది మృతి! పాకిస్థాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్థాన్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. శుక్రవారం రాత్రి మొదలైన