ఖమ్మం వార్తలు

రాష్ట్ర ఉద్యోగసంఘనేతలను కలిసిన ఖమ్మం జిల్లా మున్సిపల్ ఉద్యోగుల సంఘ నాయకులు

రాష్ట్ర ఉద్యోగసంఘనేతలను కలిసిన ఖమ్మం జిల్లా మున్సిపల్ ఉద్యోగుల సంఘ నాయకులు

టీఎన్జీవోస్,టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ ,ఏలూరి శ్రీనివాస్ రావు లను ఇటీవల ఖమ్మం జిల్లా మున్సిపల్ ఫోరమ్ నాయకులూ శనివారం రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు …ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను వారు అభినందించారు .. మున్సిపల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ అన్నరాష్ట్ర కార్యవర్గంతో మన ఖమ్మం జిల్లా నూతనంగా ఎన్నికైన జిల్లా ఫోరం అధ్యక్షులు ఏ సుధాకర్ కార్యదర్శి జి శ్రీనివాసరావు కోశాధికారి బుర్ర నాగేశ్వరరావు ఆఫీస్ సెక్రటరీ కందుకూరు సాయి హేమంత్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రేమ్ రెడ్డి అవినాష్ మొదలగువారు కలవడం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోసం నూతన కార్యవర్గం పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని అన్నారు …ఖమ్మం జిల్లాలో మంచి నాయకత్వం ఉందని రాష్ట్ర సంఘం ఆదేశాలను అనుగుణంగా పనిచేయడంలో మంచి పేరు ఉందని దాన్ని నిలబెట్టుకోవాలని వారు అన్నారు..

Related posts

పువ్వాడ అజయ్ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీ ..

Ram Narayana

లాభసాటి పంట ఆయిల్ పామ్ వైపు రైతులు దృష్టి సారించాలి…మంత్రి తుమ్మల

Ram Narayana

డీప్‌ఫేక్‌ ఆడియోల ద్వారా తనపై అసత్య ప్రచారం… మండిపడ్డ మాజీమంత్రి అజయ్

Ram Narayana