తెలంగాణ వార్తలు

నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత!

నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు

అత్యత భక్తి ప్రపత్తులు కలిగిన కేసీఆర్ యాగాలు యజ్ఞాలు తరుచు చేస్తుంటారు … ఎర్రవెల్లి నివాసంలో వేద పండితులతో నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సాంప్రదాయ వస్త్రాలతో భార్యతో కలిసి దర్శనమిచ్చారు …యాగం వద్ద కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు … తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసినన్ని యాగాలు ,యజ్ఞాలు మరెవరు చేసి వుండరు …గతంలో తన వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో పెద్ద ఎత్తున యాగం చేశారు …అప్పుడు ఆయాగం చేసేందుకు రాష్ట్రమే కదలి వచ్చింది …ఇప్పుడు తిరిగి ఎర్రవల్లిలోనే కేసీఆర్ యాగం చేస్తున్నారు ..అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అధిక రోజులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు ..బీఆర్ యస్ నేతలతో అక్కడ సమావేశాలు , సమీక్షలు ,చేస్తున్నారు …ఆయన కోసం నేతలు అక్కడ క్యూకట్టడం సర్వసాధారణంగా మారింది …

Related posts

వేదిక మీద ఏడవమని మాగంటి సునీతకు చెప్పారు.. అది ఆర్టిఫిషియల్ ఏడుపు: పొన్నం ప్రభాకర్

Ram Narayana

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమన్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన హరీశ్ రావు

Drukpadam

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Ram Narayana