అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడిన బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. 15 సిక్సర్లతో 175 పరుగులు చేసి
హైదరాబాద్ నగరంలోని సనత్నగర్లో నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది.
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ‘వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్’ (డబ్ల్యూవోడబ్ల్యూ) పేరుతో కరుడుగట్టిన నేరగాళ్ల జాబితాను బహిర్గతం చేశారు.
చిన్నారులను డిజిటల్ వ్యసనం నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి వయో పరిమితులు విధించే అంశంపై
శాసనసభకు గైర్హాజరువుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చలు జరగకుండా.. రోడ్లపై మాత్రమే విమర్శలు, ప్రతికూల వ్యాఖ్యలు
హైదరాబాద్లోని హెచ్.ఎఫ్.నగర్లో శుక్రవారం సాయంత్రం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో వెలిగించిన సిగరెట్, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మాజీ సైనికోద్యోగి ఎ.చెన్నకేశవులు (68)
అండర్-19 క్రికెట్లో భారత యువ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హరారే వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్పై 100 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం
కొత్తచెరువు వద్ద బంధించిన అటవీ అధికారులు! తూర్పుగోదావరి జిల్లా ప్రజలను గత ఆరు రోజులుగా తీవ్ర భయాందోళనలకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. శుక్రవారం సాయంత్రం
థాయ్లాండ్ యువరాణి సిరివన్నవారి నారీరతన రాజకన్య నాలుగు రోజుల పర్యటన కోసం రాజస్థాన్ చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె ప్రత్యేక విమానంలో జైపూర్ అంతర్జాతీయ
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో, ఫార్ములా ఈ-కార్ రేసింగ్లో కేసీఆర్, కేటీఆర్లను ఎప్పుడు అరెస్టు చేస్తారని తాను బీజేపీని ప్రశ్నిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరినీ
అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో 14 ఏళ్ల భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రభంజనంపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తెలంగాణ జాతిపిత అంటే తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. జాతిపిత అనే బిరుదు ఎవరికి వారు పెట్టుకునేది
భారత్ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ, డిజిటల్ చెల్లింపుల రంగంలో దేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలుపుతున్నాయి. యూఏఈ, సింగపూర్, భూటాన్,
వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ ను పరామర్శించేందుకు ఆయన తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు బయల్దేరారు. ఈ
ఆత్మాహుతి దాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ విధించింది. ఇస్లామాబాద్లోని షియా మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మృతుల సంఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు
రాహుల్ గాంధీలో, కాంగ్రెస్ పార్టీలో సిక్కుమతంపై ద్వేషం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత చేపట్టిన గుంటూరు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. పోలీసు యాక్ట్ 30ను పట్టించుకోకుండా అనుమతి
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో నాగేంద్ర అనే రౌడీషీటర్పై పోలీసులు కాల్పులు జరిపారు.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్న క్షయ (టీబీ) వ్యాధిని తొలిదశలోనే గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డిజిటల్ స్టెతస్కోప్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఓ కొత్త
వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, దొంగలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు కిలోన్నర బరువున్న వెండి
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో పులి సంచరిస్తుందనే వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిన పులి సిద్దిపేటలోని జగదేవ్పూర్, ఆలేరు మండలం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఆయన పన్నుతున్న ‘తిట్ల ట్రాప్’లో పార్టీ శ్రేణులు
‘‘సలహాలు అన్నీ తీసుకోవాలి కానీ మనకు సరిపోయే సలహానే ఎంచుకోవాలి” అని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంలో ఒక
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేసి, కొత్తగా పోలింగ్ నిర్వహించాలని
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12వ తరగతి విద్యార్థి తన ఉపాధ్యాయురాలిపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో ఆమె రెండు పెదాలను కోసేసి పరారయ్యాడు.
బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చిన్న మొత్తంలో జరిగే మోసపూరిత లావాదేవీలకు పరిహారం,
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురయింది. 2023 ఎన్నికల సమయంలో తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టేయాలని కోరతూ ఆయన దాఖలు చేసిన క్వాష్
కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందంటూ వచ్చిన వదంతుల్లో ఎంతమాత్రం నిజం లేదని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. కోవిడ్ టీకా తీసుకోవడం వల్ల పిల్లలు
ప్రజలకు, పోలీసులకు మధ్య సంబంధాలు బలోపేతం చేసే దిశగా హైదరాబాద్ నగర పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరవాసులు తమ సమస్యలు, ఫిర్యాదులు, సూచనలను
తెలంగాణలో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కార్పొరేటర్ గా గెలిపిస్తే
అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక ముప్పుగా పరిణమించిందని, ఈ టెక్నాలజీ వినియోగంపై రెగ్యులేటర్లు నిఘాను కఠినతరం చేస్తున్నారని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్
భారతదేశానికి చెందిన ఆర్ట్, సోషల్ సైన్స్ టీచర్ రూబెల్ నాగి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్-2026ను గెలుచుకుని ప్రపంచ వేదికపై దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. దుబాయ్లో
దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ ముఠా మరో ఘోరానికి ఒడిగట్టింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్
కర్ణాటకకు చెందిన ఓ యువకుడికి అదృష్టం తలుపుతట్టింది. యూఏఈలోని అబుదాబిలో నిర్వహించిన ప్రఖ్యాత ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్ (దాదాపు రూ.49
డిజిటల్ బంగారంలా వెలిగిపోతుందనుకున్న క్రిప్టో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. గురువారం ట్రేడింగ్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ‘బిట్కాయిన్’ విలువ 13 శాతం మేర క్షీణించి, సుమారు
తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది. రెండో వాహనం కొనుగోలుపై విధిస్తున్న 2 శాతం అదనపు జీవితకాల పన్నును (లైఫ్ట్యాక్స్)
భారతీయ విమానయాన రంగం సాంకేతిక లోపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గడిచిన ఏడాది కాలంలో తనిఖీ చేసిన విమానాల్లో దాదాపు సగం విమానాలు ఒకే రకమైన సమస్యలతో సతమతమవుతున్నట్లు
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నీకి ముందు ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో సిరీస్
దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఊరటనిస్తూ, డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ సేవలను అధికారికంగా ప్రారంభించింది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. క్షణికానందం కోసం కట్టుకున్న భర్తలను కడతేర్చేందుకు కూడా భార్యలు వెనుకాడటం లేదు. రాజస్థాన్ నుంచి తెలంగాణ వరకు వెలుగుచూసిన ఈ
రైలు ప్రయాణంలో ఆర్ఏసీ కేటగిరీలో ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వే త్వరలో తీపి కబురు చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఆర్ఏసీ టికెట్లపై పూర్తి స్థాయి ఛార్జీలు వసూలు
కొత్తగూడెం లో మంత్రి సుడిగాలి పర్యటన… స్వతంత్రుల ముసుగులో వస్తే నమ్మకండి! “ఎన్నికల వేళ స్వతంత్రుల ముసుగులో వచ్చే కొత్త అవతారాలను నమ్మవద్దు.. ‘నాకు శీనన్న తెలుసు,
పేదోడి ఇల్లు కంటే ‘కాళేశ్వరం’ కమిషన్లే ముఖ్యం అనుకున్నారు..! అశ్వారావుపేట : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేటలో గురువారం నిర్వహించిన భారీ రోడ్ షోలో తెలంగాణ
తాత్కాలిక పద్దతిలో డీజీపీ నియామకంపై సుప్రీం కీలక తీర్పు ..4వారాల్లో పూర్తి చేయండి.. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పుప్రభుత్వం జి ఓ పై సుప్రీం ను
భారత వాయుసేన (IAF) తన సైనిక శక్తిని, వ్యూహాత్మక సంసిద్ధతను ప్రదర్శించేందుకు సిద్ధమైంది. రాజస్థాన్లోని జైసల్మేర్లో, పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఫిబ్రవరి 27న ‘వాయు శక్తి 2026’
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని (క్వాష్)
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కేసీఆర్, హరీశ్ రావును, ఫార్ములా ఈ-కార్ రేసింగ్లో కేటీఆర్ను అరెస్టు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ,
లోక్సభలో ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ) రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేతకు సభలో మాట్లాడే
మేఘాలయలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాష్ఖై ప్రాంతంలోని ఓ బొగ్గు గనిలో గురువారం పేలుడు సంభవించడంతో, 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా తీవ్ర
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో బంగ్లాదేశ్తో సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం కోసం కేంద్రానికి భూమి ఇచ్చేందుకు సిద్ధమని
రాజమండ్రిని హడలెత్తిస్తున్న పెద్దపులి.. రాజానగరం నియోజకవర్గాల్లో ఐదు రోజులుగా స్వేచ్ఛగా తిరుగుతున్న పెద్దపులి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రోజుకో గ్రామానికి మారుతున్న పులి జాడను కనిపెట్టేందుకు అటవీ
సిపిఎం నుంచి తమ్మినేని కోటేశ్వరరావు బహిష్కరణ ఖమ్మం: పార్టీ నిర్ణయాలను, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న తమ్మినేని కోటేశ్వరావును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు సిపిఎం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇస్తుండగా,
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు
దేశవ్యాప్తంగా ఉన్న జిమ్లు, ఫిట్నెస్ సెంటర్ల ముసుగులో యువతులపై లైంగిక దోపిడీ, బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న తీవ్రమైన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ)
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసి, అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ అంగీకరించారన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది.
తెలంగాణ మీడియా అకాడమీ, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచింది. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ప్రముఖ జర్నలిస్టుల జీవిత విశేషాలతో కూడిన చిరు
ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ నేతల ఇళ్లపై జరిగిన దాడులు, ఒక దళిత కార్యకర్త హత్య ఘటనలపై వైసీపీ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ని ఆశ్రయించింది. రాష్ట్రంలో
“భార్యాభర్తలు మాట్లాడుకుంటే దొంగచాటుగా విన్న సన్నాసివి, నువ్వెలా జాతిపిత అవుతావు?” అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసును
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్పై అవగాహన,
రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హెచ్చరించారు. మహబూబ్ నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం (ఈసీఐ)పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వోటర్ లిస్ట్పై
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య అమరావతిలో జరిగిన కీలక భేటీ ముగిసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం సుమారు రెండున్నర
జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ ఎస్ఈ చిన్నారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కాడు. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు
గుర్తింపు మోసాలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్లకు పైగా వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు కేంద్ర
“పదేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాను. కానీ ఎప్పుడూ నవ్వుతుండటం చూడలేదు” అని ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్ష భవనంలోని
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో పొలం వద్ద మహిళా న్యాయవాది స్వప్న హత్యకు గురయ్యారు. సోదరుడే ఆమె మెడపై కత్తితో దాడి చేసి
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమంగా ట్యాపింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తబోతున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఆమె న్యాయవాదిగా వాదనలు వినిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే… కేంద్ర ఎన్నికల సంఘం,
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై బీఆర్ఎస్ నేత జగదీశ్
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి జోరందుకుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలకు
పాకిస్థాన్లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్థాన్లో వేర్పాటువాద సెంట్రల్ దాడులు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నేషనల్ అసెంబ్లీలో చేసిన
ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దంటూ తల్లిదండ్రులు కట్టడి చేయడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తొమ్మిదో అంతస్తు నుంచి దూకడంతో వారు చనిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్
తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా పెద్దపులి సంచారం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటివరకు పులి పాదముద్రలే కనిపించగా, నిన్న రాత్రి తొలిసారిగా పెద్దపులి ప్రత్యక్షంగా కెమెరాల్లో చిక్కింది.
మనం ఎంత కాలం జీవిస్తామనేది ఇప్పటివరకు కేవలం మన ఆహారపు అలవాట్లు, వ్యాయామంపైనే ఆధారపడి ఉంటుందని భావించేవాళ్లం. కానీ, ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘సైన్స్’ లో ప్రచురితమైన