జాతీయ వార్తలు

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు .. మావోయిస్టు మృతి

 ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్‌లో మ‌ళ్లీ తుపాకులు గ‌ర్జించాయి. బుల్లెట్ల వ‌ర్షం కురిసింది. మావోయిస్టు కీల‌క నేత హిడ్మా ల‌క్ష్యంగా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. నేష‌న‌ల్ పార్కు అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య భీక‌ర‌మైన కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం బ‌ల‌గాలు కూంబింగ్ కొన‌సాగిస్తున్న‌ట్లు స‌మాచారం.

Related posts

జగన్ ను కలిసిన నందీపుర పీఠాధిపతులు…

Ram Narayana

16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనగడియా నియామకం

Ram Narayana

అయ్యప్ప ప్రసాదానికి ఆ రుచి ఎలా వస్తుందో తెలుసా…

Ram Narayana