Category : ఎలక్షన్ కమిషన్ వార్తలు
ఈవీఎంలలో ముందే 25 వేల ఓట్లు.. ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్కు ముందే ఈవీఎంలలో 25 వేల ఓట్ల చొప్పున...
బీహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్… బరిలో తేజస్వి, 16 మంది మంత్రులు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం...
రాహుల్ గాంధీ ఓటు చోరీ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన ఎన్నికల సంఘం…
ఓట్ల చోరీ అంశంపై ‘హైడ్రోజన్ బాంబు’ పేరిట కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్...
‘ఎస్ఐఆర్’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..
ఎస్ఐఆర్ (SIR – ప్రత్యేక సమగ్ర సవరణ)పై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం...
పశ్చిమ బెంగాల్లో కలకలం.. వెయ్యి మంది బూత్ లెవల్ అధికారులకు ఈసీ షోకాజ్ నోటీసులు
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై దాదాపు వెయ్యి...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీగా 211 మంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఊహించని...
ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ గడువు.. 150కి పైగా నామినేషన్లు!
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. ఈ నియోజకవర్గం...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ..!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్పై కఠినమైన ఆంక్షలు...
సోషల్ మీడియా ప్రచారంపై ఈసీ కొత్త రూల్స్.. ఆమోదం లేనిదే పోస్ట్ పెట్టలేరు!…
ఎన్నికల ప్రచారంలో పారదర్శకతను పెంచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… మొదటి రోజు ఎంత మంది నామినేషన్ వేశారంటే..!
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా...
నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల!
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల...
ఓటర్లకు గుడ్ న్యూస్.. పోలింగ్ కేంద్రం బయటే మొబైల్ డిపాజిట్!
ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం ఓటర్లకు కాస్త ఇబ్బంది...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ సన్నాహాలు.. రంగంలోకి కేంద్ర పరిశీలకులు!
తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం...
బీహార్ ఎన్నికలకు కసరత్తు.. నవంబరులో మూడు దశల్లో పోలింగ్!
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత శాసనసభ గడువు మరో రెండు...
ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఈసీ వేటు! 474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం
దేశంలో కేవలం కాగితాలకే పరిమితమైన రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)...
ఓటరు నమోదు ప్రక్రియలో మార్పు.. 12వ ధ్రువపత్రంగా ఆధార్!
ఓటరు జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం...
రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలు ఖండించిన ఈసీ …ఈసీ వివరణ వింటుంటే నవ్వొస్తుందన్న కాంగ్రెస్ …!
ఓటర్ల జాబితా బహిరంగ పరచకూడదనే వాదన ముందుకు తేవడం ద్వారా ఈసీ మరో...
రాహుల్ గాంధీకి కర్ణాటక సీఈవో నోటీసులు….
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్...
మెరుగైన ఎన్నికల ప్రక్రియ కోసం 3 కీలక చర్యలు… ఎన్నికల సంఘం ప్రకటన!
దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే దిశగా భారత ఎన్నికల సంఘం...
ఏపీ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల!
ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర...
ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానానికి మొగ్గు చూపిన ఎన్నికల సంఘం!
విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం అంశం ఎప్పటినుంచో...
డూప్లికేట్ ఓటర్ ఐడీల ఏరివేత షురూ!
దశాబ్దాల సమస్యకు చెక్ పెట్టాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. డూప్లికేట్ ఓటర్...
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి...
పోలింగ్ లో పొరపాట్లా… అలాంటి అవకాశమే లేదన్న సీఈసీ!
పోలింగ్ డేటా వ్యవస్థ పకడ్బందీగా ఉందని, ఎటువంటి తప్పిదాలకు తావు లేదని కేంద్ర...
రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం!
రాహుల్ గాంధీ సహా పలు రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలను, చేసిన సూచనలను...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన రాష్ట్రపతి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు....
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్...
రిటైర్మెంట్ తర్వాత కొన్ని నెలలు అందరికీ దూరంగా వెళతా: సీఈసీ రాజీవ్ కుమార్
రిటైర్మెంట్ తర్వాత తనకు కొంచెం ఏకాంతం, స్వీయ అధ్యయనం కోసం కొంత సమయం...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఎన్నికల సంఘం!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల...
ఓటర్ కార్డు ఓటుకు గ్యారంటీ కాదు.. ఢిల్లీ ఈసీ వ్యాఖ్య!
— ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటేసే హక్కు ఉన్నట్లు కాదని ఢిల్లీ...
ఈవీఎంను హ్యాక్ చేయగలనన్న వ్యక్తి… ఈసీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు
భారత్ లో గత కొంతకాలంగా ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన...
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు… ఆహ్వానించిన ఈసీ
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేయడంపై కేంద్ర ఎన్నికల...
ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఖాళీలకు ఉప ఎన్నికలు… షెడ్యూల్ విడుదల
ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో 6 రాజ్యసభ ఖాళీలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు....
మహారాష్ట్ర ఎన్నికలు.. 288 స్థానాలకు 8 వేల మంది నామినేషన్లు…
మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు పోటెత్తారు. 288 స్థానాలకు...
ఝార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా ధోనీ…
ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...
ఎగ్జిట్ పోల్స్ పై మీడియా సంస్థలకు స్వీయనియంత్రణ అవసరం …ఈసీ
ఎగ్జిట్ పోల్స్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్...
అక్టోబర్ 22 న మహారాష్ట్ర, అక్టోబర్ 18 ,22 లలో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు…
అక్టోబర్ 22 న మహారాష్ట్ర, అక్టోబర్ 18 ,22 లలో ఝార్ఖండ్ అసెంబ్లీ...
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సందేహాలు.. ఈసీ స్పందన ఇదే!
ఓట్ల లెక్కింపు ఆరంభంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యం.. ఆ తర్వాత అనూహ్యంగా...
తెలంగాణ ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రాణి కుముదిని!
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని బాధ్యతలను స్వీకరించారు....
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం!
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు కాదు… ఆలస్యానికి కారణాలు ఇవే!
లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర...
దశాబ్దకాలం తర్వాత జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు… షెడ్యూల్ విడుదల
దశాబ్దకాలం తర్వాత జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు… షెడ్యూల్ విడుదలజమ్మూ కశ్మీర్,...
మొదటి ప్రాధాన్యతలో తేలని విజేత …రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం….
మొదటి ప్రాధాన్యతలో తేలని విజేత …రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం….మొదటి ప్రాధాన్యతలో...
ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తీ అయినా లక్షా 92 ఓట్ల లెక్కింపు తీన్మార్ మల్లన్న 14672 లీడ్
ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తీ అయినా లక్షా 92 ఓట్ల లెక్కింపు తీన్మార్ మల్లన్న...
మహబూబ్ నగర్ స్థానికసంస్థల ఎన్నికల్లో గెలుపెవరిది …?
కొనసాగుతున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ మహబూబ్ నగర్...
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..!
లోక్సభ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల...
ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్…
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రతువు ముగిసింది. ఈసారి దేశంలో 7 విడతల్లో...
పశ్చిమ బెంగాల్ … ఈవీఎంలను ఎత్తుకెళ్ళి బురద గుంటలో పడేసిన గ్రామస్తులు
ఈవీఎంలను ఎత్తుకెళ్లి నీటి కుంటలో పడేసిన గ్రామస్థులు.. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్...
నేటితో ముగియనున్న ఎన్నికలు.. సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూపులు!
దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. నేడు చివరి...
రేపటి ఎగ్జిట్ పోల్స్పై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు…
రేపు లోక్ సభ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత...
జూన్ 1 న చివర విడత 57 నియోజకవర్గాల్లో పోలింగ్ …ముగిసిన ప్రచారం …
ఏడో విడత పోలింగ్కు ముగిసిన ప్రచారం… వారణాసిలో తుది విడతలో పోలింగ్ ఏడోదైన...
పోస్టల్ బ్యాలెట్ల అంశంపై మరోసారి స్పష్టతనిచ్చిన ఈసీ
పోస్టల్ బ్యాలెట్ పై సీల్ (స్టాంపు) లేకపోయినా, సంతకం ఉంటే సరిపోతుందన్న నిబంధన...
హిందూపురం పోల్ డేటా విడుదల చేసిన ఏపీ సీఈవో కార్యాలయం…
ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం...
ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు…
ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా...
కౌంటింగ్కు ఏపీ సన్నద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్…
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో...
జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు… ఢిల్లీ నుంచి సీఈసీ సమీక్షne
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దేశంలో ఈసారి ఏడు...
పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యం: కేంద్ర ఎన్నికల సంఘం…
సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. మొదటి ఐదు...
నరసరావుపేట లోక్ సభ స్థానంలో పోలింగ్ వెల్లువెత్తింది:ఏపీ సీఈవో
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నేడు సోషల్ మీడియాలో ఆసక్తికర సమాచారాన్ని...
ఈవీఎంలో డేటా సేఫ్గా ఉంది: సీఈఓ ముకేశ్ కుమార్ మీనా…
ఏపీలోని మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంలో డేటా...
ముగిసిన లోక్ సభ ఐదో విడత పోలింగ్…
సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది....
ఏపీలో హింసపై ఈసీ సీరియస్… పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు… తిరుపతి ఎస్పీ బదిలీ…
ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇవాళ...
ఇది ఏపీ పోలింగ్ లెక్క …మొత్తం 81 .86 శాతం నమోదు …గత కంటే 2.09 శాతం అధికం …
ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్.. ఏపీ వ్యాప్తంగా పోలింగ్...
భద్రంగా ఖమ్మం లోకసభ ఈవీఎంలు…
భద్రంగా ఖమ్మం లోకసభ ఈవీఎంలుపొన్నెకల్లు చైతన్య కాలేజీకి తరలించిన అధికారులుస్వయంగా దగ్గర ఉండి...
పోలింగ్ 100 శాతం అయిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి…
ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతుంది …అధికార యాత్రంగం , ఎన్నికల సంఘం ఎన్ని...
1996 తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి రికార్డ్స్థాయి పోలింగ్…
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్...
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల జాతర…చెదురు మదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం …
పోటెత్తిన ఓటర్లు … 6.30 గంటలకే భారీ క్యూలైన్లు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా...
ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న ఎన్నికల సిబ్బంది…
జనరల్ ఎలక్షన్స్: ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న ఎన్నికల సిబ్బంది ఏపీలో రేపు...
ఓటర్ స్లిప్ అందకుంటే ఏం చేయాలంటే.. !
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది....
ముగిసిన పోస్టల్ బ్యాలెట్.. ఏపీలో 4.3 లక్షల ఓట్లు
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం (ఈ నెల 13) జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ...
రైతు భరోసాకు ఈసీ మోకాలడ్డు ….రేవంత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
లోక్సభ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రైతు...
సజ్జల తనయుడిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశాలు… కారణం ఇదే!
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ ఆ పార్టీ, ఈ...
బ్రేకింగ్ న్యూస్: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ
ఇద్దరు డీఎస్పీలపై ఈసీ వేటు ఏపీలో ఎన్నికలు మరో 8 రోజుల్లో జరగనున్న...
అన్ని జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు…
ఎన్నికల అనంతర సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చుతామంటూ ఆశచూపి, ఓటర్ల పేర్లను ప్రైవేటుగా...
కేసీఆర్కు ఈసీ షాక్… ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం…
తన ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై స్పందించిన కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత,...
ఇండిపెండెంట్లకు జనసేన గుర్తు కేటాయింపు.. ఏపీ హైకోర్టులో పిటిషన్
ఏపీలో జనసేన పోటీ చేయని స్థానాల్లో ఆ పార్టీ సింబల్ గాజు గ్లాసు...
దేశంలో ముగిసిన రెండో దశ ఎన్నికల పోలింగ్..!
దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే....
లేటుగా వచ్చారని నామినేషన్ దాఖలుకు అనుమతి నిరాకరణ…
ఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు గురువారం చివరి రోజు కావడంతో పలువురు అభ్యర్థులకు చుక్కెదురైంది....
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లురేపు నామినేషన్ల ప్రక్రియ… 29వ...
21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు ముగిసిన పోలింగ్
21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు ముగిసిన పోలింగ్ గురువారం రెండవ విడత...
ఏపీలో బదిలీ చేసిన ఇద్దరు ఐపీఎస్ ల స్థానంలో నూతన నియామకాలు…
ఏపీలో నిన్న ఇద్దరు ముఖ్యమైన ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ...
గుజరాత్ లో సూరత్ లోక్ సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవం…
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్...
మణిపూర్లోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్…
కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.....
అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు ఆస్తులు, కేసుల వివరాలు …
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సొంత కారే లేదట!
కేంద్ర హోంమంత్రి, బీజేపీలో నెంబర్ టూ నాయకుడు అమిత్ షా కు సొంత...
ఐదేళ్లలో రెండున్నర రెట్లు పెరిగిన బొత్స కుటుంబం ఆస్తులు…
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఆస్తులు ఐదేళ్లలోనే రెండున్నర రెట్లు పెరిగాయి....
ఏపీలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్: సీఈవో
దేశంలో నాలుగో విడత ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇవాళ...
ఆన్లైన్ ద్వారా కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు…
24లోగా ప్రింట్ అందించాలి: వికాస్రాజ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నవారు ఆన్లైన్ ద్వారా కూడా...
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ...
హేమమాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రణదీప్ సుర్జేవాలాకు ఈసీ షాక్!
బీజేపీ ఎంపీ హేమమాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలాపై...
రూ. 700 కోట్ల విలువైన 1425 కేజీల బంగారం స్వాధీనం.. ఎన్నికల వేళ తమిళనాడులో కలకలం…
ఎన్నికల వేళ తమిళనాడులో పెద్దమొత్తంలో బంగారం బయటపడింది. కాంచీపురం జిల్లాలో ఏకంగా 1400...
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం…
తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఈ...
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్కు ఎన్నికల సంఘం నోటీసులు…
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అనుచిత...
రాజకీయ పార్టీల హోర్డింగ్స్పై ప్రచురణకర్త, ప్రింటర్స్ పేర్లు ఉండాల్సిందే: ఎన్నికల సంఘం ఆదేశాలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో నిబంధనలు పాటించాలని కేంద్ర...
పశ్చిమ బెంగాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం…
పశ్చిమ బెంగాల్లో లోక్ సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం...
మంత్రి జోగి రమేశ్కు ఈసీ నోటీసులు…
చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలకు వివరణ ఇవ్వండి.. పింఛన్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీ...
ఎన్నికల్లో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి కొత్త వెబ్సైట్
లోక్సభ ఎన్నికల్లో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) కొత్త వెబ్సైట్ను...
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదాపడింది. లోక్...
ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధం …
జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు: ఎన్నికల...
రెండవ దశ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండవ దశ పోలింగ్కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్...
‘వికసిత భారత్’ వాట్సాప్ సందేశాలకు బ్రేకులు వేసిన ఎన్నికల సంఘం
ప్రధాని నరేంద్ర మోదీ అభిలషిస్తున్న ‘వికసిత భారత్’ ప్రచారానికి తాత్కాలిక అడ్డుకట్ట పడింది....