ఆఫ్ బీట్ వార్తలు

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బంగారుబాబు

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బంగారుబాబు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం హైదరాబాద్​కు చెందిన బంగారు బాబుగా పేరున్న కొండ విజయకుమార్ ఇవాళ యాదాద్రి వచ్చారు.

తెలంగాణ హాకీ సమాఖ్యకు అధ్యక్షుడుగా ఉన్న విజయ్ కుమార్ సుమారు 8 కిలోల విలువైన నగలతో నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చి భక్తులను ఆకట్టుకున్నారు. ఇంకేముంది ఈ బంగారు బాబుతో సెల్ఫీలు కావాలని చాలామంది పోటీపడ్డారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవటం చాలా అదృష్టం అని కొండ విజయ్ కుమార్ తెలిపారు. 2016 నుంచి తమ హోప్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని తెలిపారు. స్వామి దయతో ఆ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు కొండ విజయ్ కుమార్ చెప్పారు.

Related posts

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు భారీ వేతనం.. ప్రపంచంలోనే అత్యధిక జీతం!

Ram Narayana

మూడు నిమిషాలకు మించి కౌగిలింత వద్దు.. న్యూజిలాండ్ ఎయిర్‌పోర్టులో కొత్త నిబంధన

Ram Narayana

అనంత్ అంబానీ చేతికి రూ.12.5 కోట్ల వాచ్… ‘వంతార’ స్ఫూర్తితో అద్భుత‌ రూపకల్పన…

Ram Narayana