vallabhaneni vamshi
ఆంధ్రప్రదేశ్

మరో సారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

గ‌న్నవ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండును ఈ నెల 23 వరకు పొడిగింపు సీఐడీ న్యాయ‌స్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మ‌రో తొమ్మిది మందిని బుధవారం సీఐడీ అధికారులు న్యాయ‌స్థానంలో హాజ‌రు పర్చారు. కాగా, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీకి న్యాయ స్థానం మంగ‌ళ‌వారం రిమాండును పొడిగించింది. ఈ నెల 22 వరకు రిమాండును పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

అప్పుల రాష్ట్రంగా తెలంగాణ…సీఎల్పీ నేత భట్టి ధ్వజం

Drukpadam

గ్రీన్‌ కార్డులపై దేశాలవారీగా ఉన్న పరిమితిని ఎత్తేయాలి..ప్రముఖ ఎన్నారై డిమాండ్…

Drukpadam

ఎట్టకేలకు తెరుచుకున్న ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు!

Drukpadam