Category : ఆంధ్రప్రదేశ్
వివేకా కేసులో ట్విస్ట్: సునీతపై తప్పుడు కేసు.. ఇప్పుడు అధికారులకే ఉచ్చు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం...
అదానీ బీచ్శాండ్ మైనింగ్కు బ్రేక్.. వాటాల వివాదంపై హైకోర్టులో పిల్…
ఏపీలో అత్యంత విలువైన బీచ్శాండ్ మైనింగ్ వ్యవహారం మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడింది....
సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ల కొట్టివేత
తమకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ...
విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న మహిళా టీచర్!
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ విద్యార్థినులతో సేవలు చేయించుకుంది.. తరగతి గదిలో...
విశాఖలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడిన నగరవాసులు!
విశాఖపట్నం నగరంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నగర ప్రజలు గాఢ...
ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి
నిన్న కర్నూలు, నేడు చేవెళ్ల బస్సు ప్రమాదాల విషాదం మరవకముందే, ఏలూరు వద్ద...
అత్తకు తలకొరివి పెట్టిన కోడలు.. కోనసీమలో కంటతడి పెట్టిస్తున్న ఘటన!
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొడుకు...
నకిలీ మద్యం కేసు.. మాజీ మంత్రి జోగి రమేశ్కు 13 వరకు రిమాండ్!
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్కు...
ఈ నెల 4న మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన…
వైసీపీ అధినేత జగన్ మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నవంబర్ 4వ...
పన్నులు తగ్గినా పెరిగిన ఏపీ జీఎస్టీ ఆదాయం.. అక్టోబర్లో 8.77శాతం వృద్ధి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 అక్టోబర్...
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టు.. అక్రమ అరెస్ట్ అంటూ జగన్ ఫైర్ ..
నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ను...
ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. 21 మందికి కొత్త పోస్టింగ్లు..
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 21...
ప్రపంచ తెలుగు మహాసభలకు తేదీలు ఖరారు…
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు త్రిపుర...
తొక్కిసలాట ఘటన.. మృతులకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా.. అండగా ఉంటామన్న లోకేశ్..
కాశీబుగ్గ ఆలయంలో తోపులాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేశ్ తొక్కిసలాట...
కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై రాహుల్ గాంధీ స్పందన!
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో...
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 10 మంది భక్తుల మృతి…
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 10 మంది భక్తుల మృతి…ఏకాదశి కావడంతో...
గత ప్రభుత్వ హయాంలో నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు: మాజీ సీజేఐ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు....
నెల్లూరు లేడీ డాన్ అరుణకు రిమాండ్..
లేడీ డాన్గా పేరు పొందిన నెల్లూరుకు చెందిన అరుణకు విజయవాడ కోర్టు 14...
ఏపీలో భిక్షాటనపై పూర్తి నిషేధం.. అమల్లోకి కొత్త చట్టం.. ఆ రెండు పదాల తొలగింపు!
ఏపీలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ...
అమరావతికి చంద్రబాబు అంబాసిడర్ కారు.. స్మృతులను నెమరువేసుకున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మూడు దశాబ్దాల నాటి అంబాసిడర్...
చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష
చిత్తూరులో పదేళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు...
కూలిపోయిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు…
కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీ పోతులూరు...
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన దగ్గుపాటి పురందేశ్వరికి !
శాంతియుత అణుశక్తికే మా మద్దతు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధిగా బీజేపీ...
ఉద్యోగుల తొలగింపునకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్న ఐటీ కంపెనీలు!
ఖర్చు తగ్గించుకోవడానికి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ ప్రపంచ ఐటీ దిగ్గజాలు మాత్రం...
కర్నూలు బస్సు ప్రమాదం: వద్దని చెప్పినా స్నేహితుడు వినలేదు.. ఎర్రిస్వామి వాంగ్మూలం
తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక...
ఇదొక ఆసక్తికరమైన కేసు… చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా జైలులోనే!
భారత సంతతి వ్యక్తికి అమెరికాలో వింత పరిస్థితిస్నేహితుడి హత్య కేసులో 40 ఏళ్లు...
కాకినాడ అనుకుంటే నరసాపురం.. అంచనాలకు అందని ‘మొంథా’
మొంథా తుపాను అంచనాలను తలకిందులు చేస్తూ, వాతావరణ శాఖ అధికారులను సైతం గందరగోళానికి...
మొంథా తుపానును బలహీనపరిచిన ‘విండ్ షీర్’.. ఊపిరి పీల్చుకున్న కోస్తా!
మూడు రోజులుగా తీర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన మొంథా తుపాను,...
తీరాన్ని తాకిన ‘మొంథా’ తుపాను… కుండపోత వర్షాలతో కోస్తాంధ్ర అతలాకుతలం!
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుపాను కోస్తాంధ్రపై తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించింది....
మొంథా తుపాను అలజడి… కాకినాడ పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ!
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరానికి మరింత చేరువైంది. ఈ నేపథ్యంలో...
రాత్రి 7 గంటల నుంచి ఏపీలో జాతీయ రహదారులపై భారీ వాహనాలు బంద్!
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది....
తరుముకొస్తున్న ‘మొంథా’ తీవ్ర తుపాను.. పవన్ కల్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష!
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను కోస్తాంధ్ర తీరంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర...
ఉగ్రరూపం దాల్చిన సముద్రం..తీవ్ర తుపానుగా మారిన ‘మొంథా’…
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను...
విజయవాడలో రేపు 16 సెం.మీ వర్షం పడే అవకాశం.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం..
‘మొంథా’ తుపాను ప్రభావంతో విజయవాడ నగరానికి వాతావరణ శాఖ అతి భారీ వర్ష...
తరుముకొస్తున్న మొంథా తుపాను… పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలపై...
తుపానుగా మారిన వాయుగుండం.. అప్రమత్తమైన ఏపీ సర్కార్…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ‘మిథాయ్’ తుపానుగా మారింది. ఇది రేపు...
ఏపీలో ఆరు కొత్త జిల్లాలు.. జిల్లాల పునర్విభజనపై రేపు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ!
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పుపై ప్రభుత్వ...
ఇంటి భోజనంతో మహిళలకు ఉపాధి.. అమరావతిలో సీఆర్డీఏ కొత్త పథకం!
అమరావతి: రాజధాని గ్రామాల్లోని మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా అమరావతి రాజధాని...
విశాఖలో హైటెక్ డ్రైవింగ్ ట్రాక్… చిన్న తప్పు చేసినా డ్రైవింగ్ టెస్టులో ఫెయిలే!
విశాఖపట్నంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి రవాణా శాఖ కఠిన నిబంధనలను అమలులోకి...
కర్నూలు బస్సు ప్రమాదం.. రాయితో అద్దాలు పగలగొట్టి.. 10 మందిని కాపాడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్!
ప్రమాదంలో చిక్కుకుని మంటల్లో కాలిపోతున్న బస్సు నుంచి సుమారు పది మంది ప్రయాణికులను...
అమెరికాలో భార్యకు వేధింపులు… తిరుపతి ఎన్నారై అరెస్ట్..
కాలిఫోర్నియాలో గృహ హింస కేసులో తిరుపతికి చెందిన ఎన్నారై జెస్వంత్ మనికొండ (36)...
కాలిపోయిన కావేరి బస్సును లాగుతూ బోల్తాపడిన క్రేన్… డ్రైవర్ కు గాయాలు..
కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన కావేరి బస్సు ప్రమాద స్థలంలో మరో...
ఏపీలో జర్నలిస్టుల ఇళ్లస్థలాల పై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చ …మంత్రి పార్థసారధి
ఏపీలో జర్నలిస్టుల ఇళ్లస్థలాల పై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చ …మంత్రి పార్థసారధిబాలకృష్ణ...
పోలీస్ అధికారి అత్యాచారం…
అరచేతిపై సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు మహారాష్ట్రలో దారుణ ఘటన...
కర్నూలు జిల్లాలో పెను విషాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం.. 19 మంది మృతి!
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ...
అర్హులందరికీ కొత్త అక్రిడిటేషన్లు ఇస్తాం: ఏపీడబ్ల్యూజే వినతిపై కమిషనర్ హామీ
రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ త్వరలోనే కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్...
అమరావతి నిర్మాణానికి ఊపు.. రెండో విడత నిధుల విడుదలకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి మరో విడత...
జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ పై సీబీఐ పిటిషన్.. 28న సీబీఐ కోర్టు తీర్పు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ తన లండన్...
గూగుల్ కంటే ముందే.. విశాఖను గుర్తించిన అగ్రదేశాలు!
గూగుల్ సంస్థ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనతో విశాఖపట్నం...
అమెజాన్కు కర్నూలు ఫోరం షాక్.. ముగ్గురు డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్!
ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్కు కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరం గట్టి షాకిచ్చింది....
దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు!
దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించిన సీఎం దుబాయ్ లో బిజీబిజీగా సీఎం చంద్రబాబు యూఏఈ...
ఏపీ దశ మార్చనున్న హైస్పీడ్ రైల్వే.. రూ.5.42 లక్షల కోట్లతో రెండు భారీ కారిడార్లు!
ఏపీలో రవాణా వ్యవస్థ రూపురేఖలను మార్చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఒక...
డిఏ జివో సవరణ, హెల్త్ కార్డులపై సీఎం స్పందన హర్షణీయం.. ఏపీ ఎన్జివో నేత విద్యాసాగర్!
ఉద్యోగుల హక్కుల సాధనే ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన లక్ష్యమని, వారి డిమాండ్ల...
అమరావతికి భారీ విరాళం.. ప్రపంచస్థాయి గ్రంథాలయానికి శోభా గ్రూప్ రూ.100 కోట్లు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ ఊతం లభించింది. దుబాయ్కు చెందిన ప్రముఖ...
గల్ఫ్ ప్రవాసులకు అండగా ‘ప్రవాసాంధ్ర భరోసా’.. దుబాయ్లో సీఎం చంద్రబాబు!
గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగు...
ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అర మార్కు తక్కువొచ్చినా పాసే!
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యా మండలి శుభవార్త అందించింది. ఈ విద్యా సంవత్సరం...
శ్రీవారి దర్శనం పేరుతో కోటి కొట్టేశాడు.. కేటుగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు…
తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తానని చెప్పి భక్తులను నమ్మించి కోటి రూపాయలకు పైగా...
భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ సీరియస్.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి ఆదేశం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారశైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్...
తిరుమలలో భారీ వర్షం.. భక్తుల ఇక్కట్లు..!
–– తిరుమలలో ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది....
లూలు కి కేటాయించిన భూములను రద్దు చేయాలి…వి లక్ష్మణ్ రెడ్డి
లూలు కి కేటాయించిన భూములను రద్దు చేయాలి…వి లక్ష్మణ్ రెడ్డిరాష్ట్ర ప్రభుత్వం ఆస్తులను...
ఏపీకి పెట్టుబడుల వేటలో సీఎం చంద్రబాబు,లోకేష్ లు..
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు రెడీ...
దీపావళి ఎఫెక్ట్… హైదరాబాద్ లోని సరోజిని కంటి ఆసుపత్రికి పెరిగిన రద్దీ
హైదరాబాద్ నగరంలో దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించిన...
లండన్ నుంచి బెంగళూరుకు చేరుకున్న జగన్… రేపు తాడేపల్లికి!
వైసీపీ అధినేత జగన్ తన లండన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు....
ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేశ్కు ఘన స్వాగతం…
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
దీపావళి వేళ… ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి శుభవార్త అందించారు. ఉద్యోగులకు ఒక...
మంత్రులు స్పందిస్తున్నారు కదా అని నేతలు మౌనంగా ఉంటే ఎలా?: సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా తిప్పికొట్టాలని...
చిరు నవ్వులు తెప్పించిన ప్రధాని మోడీ వ్యాఖ్యలు …
మీ నాన్నలా తయారవుతావు: నారా లోకేశ్తో మోదీ సరదా వ్యాఖ్యలు రాజకీయాల్లో నాయకుల...
ఏపీలో చికెన్ వ్యాపారులకు అలర్ట్.. కొత్త విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్లో చికెన్ వ్యాపారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని...
పోలవరం నిర్వాసితులకు రూ.1100 కోట్ల ప్యాకేజీ..
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం వారి సహాయ,...
రేపు కర్నూలుకు ప్రధాని… ‘సూపర్ జీఎస్టీ’ సభకు సర్వం సిద్ధం
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో...
కన్నప్రేమకు ఇదేనా వెల?.. వృద్ధ తండ్రిని వదిలించుకున్న కొడుకులు…
కన్నప్రేమకు మాయని మచ్చ తెచ్చే అమానవీయ ఘటన విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
తొలి భారతీయుడిగా తెలుగు తేజం రికార్డు.. 9వ శిఖరాన్నీ అధిరోహించిన కర్నూలు వాసి…
కర్నూలుకు చెందిన పర్వతారోహకుడు తమ్మినేని భరత్ (36) భారత పర్వతారోహణ చరిత్రలో సరికొత్త...
తిరుమల పరకామణి కేసు… ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సీఐడీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని పరకామణి చోరీ కేసులో విచారణ జరిపిన ఏపీ...
లిక్కర్ స్కాంలో కీలక మలుపు: ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు!
ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ...
బైకులు, కార్ల మధ్యలో గుర్రంపై దర్జాగా.. ఆరు పదుల వయసులో అదరగొట్టిన లక్ష్మారెడ్డి!
సోమవారం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. రద్దీగా...
విశాఖలో భారీగా రివీకోల్డ్ దగ్గుమందు స్వాధీనం..
విశాఖపట్నంలో నిషేధిత రివికోల్డ్ కాఫ్ సిరప్ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. మర్రిపాలెం ప్రాంతంలోని...
నకిలీ మద్యం కేసులో సంచలనం… జోగి రమేశ్ చెబితేనే చేశానన్న జనార్దన్ రావు..
నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన నిందితుడు జనార్దన్ రావు… మాజీ మంత్రి...
అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన...
క్షణికావేశం.. కడపలో ఒకే ఇంట్లో నాలుగు మరణాలు!
కుటుంబంలో చెలరేగిన గొడవలు పెను విషాదాన్ని మిగిల్చాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ...
ఊళ్లకు ఊళ్ళు వలసబాట …ఒక్క గ్రామం నుంచే 200 కుటుంబాలు …
కర్నూలు జిల్లాలోని పల్లె సీమలు ఖాళీ అవుతున్నాయి. పనుల్లేక, పండిన పంటకు గిట్టుబాటు...
చీరాల వాడరేవు తీరంలో ముగ్గురి మృతి… మరో ఇద్దరు గల్లంతు!
సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్ధులు అలల తీవ్రతకు కొట్టుకుపోయిన విషాద ఘటన...
కోపంతోనే ఐఏఎస్ పదవికి రాజీనామా చేశా: మాజీ అధికారి ప్రవీణ్ ప్రకాశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒకప్పుడు అత్యంత కీలక అధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్...
పర్యాటకులకు శుభవార్త.. తిరిగి ప్రారంభమైన పాపికొండల బోటింగ్!
పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే సుందరమైన పాపికొండల విహారయాత్రకు సంబంధించిన నిరీక్షణకు తెరపడింది. సుమారు...
భారతి సిమెంట్స్ సహా ఏసీసీ, రాంకోలకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైన ఏపీ సర్కార్!
ఆంధ్రప్రదేశ్లో సున్నపురాయి గనుల లీజుల మంజూరులో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం సమగ్ర...
రైడెన్కు ఏపీ సర్కార్ భారీ ప్రోత్సాహకాలు..
విశాఖపట్నంలో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా...
ఏపీ నుంచి సింగపూర్ కు ఇండిగో విమానం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ-సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీసును ఇండిగో సంస్థ మరి కొద్ది రోజుల్లో...
ప్లాస్క్లోని వేడి టీ.. నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసింది!
అనంతపురం జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్లాస్క్లో నిల్వ ఉంచిన వేడి...
గుంటూరు యువకుడి గుండెతో.. తిరుపతి బాలుడికి కొత్త ఊపిరి…
ఓ వైపు విషాదం నెలకొన్నా, ఆ కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం మరో...
బకాయిల గండం.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్!
ప్రభుత్వం నుంచి రావాల్సిన భారీ బకాయిల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని నెట్వర్క్ ఆస్పత్రులు కీలక...
అమరావతి పనుల్లో కీలక ముందడుగు.. సిద్ధమైన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర...
తిరుపతి జిల్లా రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు!
తిరుపతి జిల్లా, రేణిగుంటలో చైనా జాతీయుడి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు...
‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్సైట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
అమరావతి జర్నలిస్టులు రూపొందించిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్సైట్ను ఏపీ ముఖ్యమంత్రి...
పాస్పోర్ట్ ఇచ్చేయండి… మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట!
రాజ్యసభ సభ్యుడు మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో భారీ ఊరట లభించింది....
మోహన్బాబు వర్సిటీ భవిష్యత్తు ప్రశ్నార్థకం.. మూసివేత తప్పదా?
తిరుపతిలోని ప్రముఖ విద్యాసంస్థ మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల...
పశుపోషణలో కొత్త విప్లవం.. కృష్ణా జిల్లాలో పుట్టిన తొలి టెస్ట్ ట్యూబ్ దూడ!
పశుసంవర్థక రంగంలో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఇన్...
నెత్తురోడిన దేవరగట్టు బన్ని ఉత్సవం.. ఇద్దరు మృతి.. వంద మందికి గాయాలు!
దసరా పర్వదినం రోజు కర్నూలు జిల్లాలో ఏటా జరిగే దేవరగట్టు బన్ని ఉత్సవం...
చక్రస్నానంతో ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు… శ్రీవారి హుండీ ఆదాయం రూ.25.12 కోట్లు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా...
వాయుగుండం దెబ్బకు ఉత్తరాంధ్ర విలవిల… విశాఖలో పెనుగాలుల బీభత్సం!
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. విశాఖపట్నం నగరంలో నేడు ఈదురుగాలులు...
రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభం!
గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు ఎట్టకేలకు ప్రారంభమైంది....
సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కట్టడికి ఏపీ సర్కార్ కీలక చర్యలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో పెచ్చరిల్లుతున్న అసాంఘిక పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక...